-
Home » Amit Shah
Amit Shah
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతల స్వీకరణ.. కొత్త ప్రెసిడెంట్ గురించి సరికొత్త విషయాలు..
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, పార్టీ ఇతర నేతలు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ఎన్నికల కమిషనర్ల గురించి పార్లమెంట్లో 3 ప్రశ్నలు అడిగి దడదడలాడించిన రాహుల్ గాంధీ
ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే ప్యానెల్లో మార్పులు ఎందుకు చేశారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
Delhi Blast: ఢిల్లీలో భారీ పేలుడుపై మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ ఏమన్నారంటే? వివరాలు వెల్లడి..
సమీపంలోని సీసీటీవీ కెమెరాలన్నీ పరిశీలించేందుకు ఆదేశాలు ఇచ్చానని అమిత్ షా అన్నారు.
పార్లమెంట్లో రచ్చ.. కేంద్రం తెచ్చిన 3 బిల్లులు ఏంటి? అమిత్ షా మీద పేపర్లు విసిరేంతగా అందులో ఏముంది?
లోక్సభలో హోరాహోరీగా నినాదాలు చేశారు. హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు పేపర్ ముక్కలు విసిరారు.
ఇది శోచనీయము.. బాధాకరం.. తెలంగాణ ప్రజలకు అవమానకరం: రేవంత్ రెడ్డి
"మాకు అపాయింట్మెంట్ రాకుండా మోదీ, అమిత్ షా అడ్డుకున్నారని మా మంత్రివర్గ సహచారులు, మా పార్టీ అధ్యక్షుడు నిర్ధారణకు వచ్చారు. తెలంగాణ మంత్రివర్గం మొత్తం ఢిల్లీలోనే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసింది" అని రేవంత్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రపతితో ప్రధాని మోదీ, అమిత్ షాల భేటీ.. గంటల వ్యవధిలో హై లెవెల్ మీటింగ్స్.. ఏం జరుగుతోంది?
సరిగ్గా ఆ తేదీకి రెండు రోజుల ముందే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.
ఉగ్రవాదులను చంపితే విపక్షాలకు సంతోషం లేదు.. పాకిస్థాన్ను కాపాడితే కాంగ్రెస్కు ఏం వస్తుంది..? : లోక్సభలో అమిత్ షా ఫైర్
లోక్సభలో రెండోరోజు ఆపరేషన్ సిందూర్ పై ప్రత్యేక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ విపక్షాలపై ఫైర్ అయ్యారు.
ఏపీకి ఆ హక్కు ఉంది.. అమిత్ షాతో భేటీలో బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు చర్చ
అమిత్ షా తో సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు కోరారు.
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు
ఆ తర్వాత నార్త్ బ్లాక్ లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తర్వాత.. నేను చేసే పనులు ఇవే..! అమిత్ షా కీలక వ్యాఖ్యలు
రసాయన ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలను ఆయన వివరించారు. రసాయన ఎరువులతో పండించిన పంటలతో ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు.