-
Home » Amit Shah
Amit Shah
కాంగ్రెస్ డిమాండ్ కి అంగీకరించిన అమిత్ షా..50 శాతానికి రెడీ అంటూ ప్రకటన
Amit Shah Women Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లుపై అమిత్ షా కీలక ప్రకటన చేశారు.
డీలిమిటేషన్ రచ్చ.. ఏపీ, తెలంగాలో ఎన్ని ఎంపీ సీట్లు పెరుగుతాయో చెప్పిన అమిత్ షా..
ఐదు దక్షిణ రాష్ట్రాల్లోని మొత్తం లోక్సభ సీట్ల సంఖ్య 129 నుంచి 195కు పెరుగుతుందని అమిత్ షా తెలిపారు. అదే సమయంలో అధికార శాతం 23.76 నుంచి 23.87 శాతానికి పెరుగుతుందన్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు లాభమే తప్ప నష్టం లేదు- డీలిమిటేషన్ బిల్లుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
దక్షిణాదికి బీజేపీ వ్యతిరేకం అంటూ విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా ఫైర్ అయ్యారు.
2024 జూన్ 2 నుంచి కొత్త రాజధాని అమల్లోకి.. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టసవరణ బిల్లుపై అమిత్ షా కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతి పేరును చేర్చాలని భారత ప్రభుత్వాన్ని ఏపీ కోరిందని, అమరావతిని రాజధానిగా చేర్చాలని ప్రతిపాదించారని తెలిపారు.
రాహుల్ మాట్లాడుతుండగా మైక్ కట్.. లోక్సభలో గందరగోళం.. ఏమైందంటే?
చైనా సైన్యం సరిహద్దుల్లోకి చొరబడుతోందని మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకంలో రాసిన అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతల స్వీకరణ.. కొత్త ప్రెసిడెంట్ గురించి సరికొత్త విషయాలు..
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, పార్టీ ఇతర నేతలు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ఎన్నికల కమిషనర్ల గురించి పార్లమెంట్లో 3 ప్రశ్నలు అడిగి దడదడలాడించిన రాహుల్ గాంధీ
ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే ప్యానెల్లో మార్పులు ఎందుకు చేశారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
Delhi Blast: ఢిల్లీలో భారీ పేలుడుపై మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ ఏమన్నారంటే? వివరాలు వెల్లడి..
సమీపంలోని సీసీటీవీ కెమెరాలన్నీ పరిశీలించేందుకు ఆదేశాలు ఇచ్చానని అమిత్ షా అన్నారు.
పార్లమెంట్లో రచ్చ.. కేంద్రం తెచ్చిన 3 బిల్లులు ఏంటి? అమిత్ షా మీద పేపర్లు విసిరేంతగా అందులో ఏముంది?
లోక్సభలో హోరాహోరీగా నినాదాలు చేశారు. హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు పేపర్ ముక్కలు విసిరారు.
ఇది శోచనీయము.. బాధాకరం.. తెలంగాణ ప్రజలకు అవమానకరం: రేవంత్ రెడ్డి
"మాకు అపాయింట్మెంట్ రాకుండా మోదీ, అమిత్ షా అడ్డుకున్నారని మా మంత్రివర్గ సహచారులు, మా పార్టీ అధ్యక్షుడు నిర్ధారణకు వచ్చారు. తెలంగాణ మంత్రివర్గం మొత్తం ఢిల్లీలోనే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసింది" అని రేవంత్ రెడ్డి తెలిపారు.