Home » Amit Shah
ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ అది. ప్రభుత్వాలను ప్రశ్నించడం వరకు బాగానే ఉంది. మిత్రులను పొగడటంలో తప్పు లేదు. కాకపోతే, అది కాస్త లిమిట్ లో ఉంటే బాగుంటుంది. రేపు పొద్దున ఆ మిత్రుడితో తేడా వస్తే, మళ్లీ ఇదే నోటితో తిట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ర�
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు ? ఇందుకు గల కారణాలు ఏంటీ ? ఎవరైనా హత్య చేశారా ? అనే దానికి త్వరలోనే సమాధానాలు దొరకనున్నాయి. ఎందుకంటే..ఇందులోకి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎంటర్ అయ్యారు. Sushanth Singh Rajputh ఆత్మహత్య కేసును సీబ�
ఆ పార్టీలో సీనియర్ నాయకులకు ఏమాత్రం కొదవ లేదు. కేంద్రంలో చక్రం తిప్పగలిగే స్థాయి ఉన్న నాయకులే. రచ్చ గెలిచిన ఆ నాయకులు ఇంట గెలవలేకపోతున్నారు. పెద్ద లీడర్లు అనే నేమ్ బోర్డు ఉన్నా, వెనుక నడిచేందుకు పట్టుమని పది మంది కార్యకర్తలు లేరు. ఢిల్లీలో లా
కరోనా పాజిటివ్ రోగులకు సేవలందించేందుకు DRDO ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1000 పడకల కోవిడ్ ఆస్పత్రిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదివారం మధ్యాహ్నం సందర్శించారు. వీరికి ఢిల్లీ సీఎం అరవ
ఏపీ సీఎం జగన్కు కేంద్ర హోంమంత్రి అమిత్షా ఫోన్ చేశారు. కోవిడ్–19 నివారణపై 2020, ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. అమిత్షా ఫోన్ చేసిన విషయాన్ని అధికారులకు సీఎం జగన్ తెలియచేశారు. ఏప్రిల్ 20 నుంచి ఇచ్చిన సడలింపులు, �
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోటానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ తో వివిధ రాష్ట్రాల్లో ఇరుక్కు పోయిన వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల విద్యార్ధులు వారి వారి రాష్ట్రాలకు వెళ్లేందుకు 5 రోజులపాటు సడలింపు ఇవ్వాలని రాజస్తాన్ ముఖ్�
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై భౌతికదాడులు జరగొచ్చన్నారు.
‘ఆరాధన’ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ మరొక సారి పవిత్ర సంచలనానికి తెర లేపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం ఉదయం అద్భుతమైన , అనిర్వచనీయ ఒక అఖండ మహా గ్రంథాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ చలన చిత్రనిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం స
ఫిబ్రవరి నెలలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆందోళనలు చూసి యమరాజు అయినా జాలి చూపిస్తాడని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కామెంట్ చేశారు. మానవాతీతంగా జరుగుతున్న చావులను చూసి ఆ యమరాజు కూడా చలిస్తాడు ఈ పరిస్థితులని చూసి అన్నారు. రోక్తక్ అనే పత్రికలో పార్టీ గొ
కేంద్ర హోం మంత్రి అమిత్ షా..బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వెస్ట్ బెంగాల్లోని కోల్ కతాకు చేరుకున్నారు. కానీ వీరి రాకను..పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వామపక్ష విద్యార్థి సంఘాల కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన అల్లర�