Home » Amit Shah
ఆ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ ఇద్దరికి కేంద్ర కేబినెట్లో చోటు ఇవ్వాలని.. కూటమిలో లేనివారికి కేబినెట్ లో చోటా? అని ఆశ్చర్య పడక్కర్లేదు. ఏ క్షణంలోనైనా కూటమిలో చేరిపోవచ్చు. వీరిలో ఇద్దరికి ఎందుకు మంత్రులు ఇవ్వాలి.. మీకో మంత్రి పదవులు.. నాకో రాజ్య�
బీజేపీతో స్నేహం, ఎన్డీయేలో వైసీపీ చేరిక గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎన్డీయేలో చేరుతుందని, కేంద్ర కేబినెట్ లో వైసీపీకి మంత్రి పదవి ఇస్తారని వార్తలు
ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ సీఎం జగన్.. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షాకు తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామన్నారు. హైకోర్టు తరలింపునకు చొరవ చూపాలని కోరారు. మండలి ర�
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. మండలి రద్దు, పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుపై షాతో జగన్ చర్చించే అవకాశం ఉంది. ఈ రాత్రి (శుక్రవారం, ఫిబ్రవరి 14, 2020)కి ఢిల్లీలోనే జగన్ బస చేయనున్న�
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. 2020, ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసిన సంగతి తెలిసిందే. 2020, ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జగన్ సమావ�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు ఊడ్చేసింది. అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. ముచ్చటగా మూడోసారి
పౌరసత్వ సవరణ చట్టం(CAA) గురించి దేశం మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధం అని
దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల#delhielection పోలింగ్ ప్రారంభమైంది. శనివారం(ఫిబ్రవరి 08,2020) ఉదయం 8 గంటలకు పోలింగ్ షురూ
ఢిల్లీలోని షాహీన్బాగ్ దగ్గర కపిల్ గుజ్జర్ అనే యువకుడు గాల్లోకి కాల్పుల జరిపిన ఘటన వివాదానికి దారితీసింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిపిన ఆందోళనలో పాల్గొన్న అతడు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన పోలీసులు �
అయోధ్య రామాలయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది. ఈ ట్రస్టులో దళిత వర్గానికి చెందిన వ్యక్తికి స్థానం కల్పించామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. “శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’’లో మొత్తం 15మంది ట్రస్టీ�