Home » Amit Shah
అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఇవాళ(ఫిబ్రవరి 03,2020) జేఏసీ నేతలు, రైతులు పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు.
ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా(jamia millia islamia) యూనివర్సిటీలో మరోసారి కాల్పులు జరిగాయి. యూనివర్సిటీ 5 వ నెంబర్ గేట్ దగ్గర కాల్పులు చోటు
ప్రశ్నించేందుకు పుట్టిన పార్టీకి ప్రశ్నలెన్నో.. పార్టీలోని వారే ప్రశ్నలు సంధిస్తున్నారు. పార్టీని ఇంత మంది ఎందుకు వీడుతున్నారనేది ఓ ప్రశ్న.. పార్టీలో మిగిలే వారెందరనేది మరో
2021లో జనాభా గణన ప్రారంభం కానుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. కాగా జనాభా గణనకు సంబంధించి కేంద్రం పలు నిబంధనలు మార్చింది. వీటిపై ఓ పక్క విపక్షాలు
అనుకున్నంతా జరిగింది. ఏపీ శాసనమండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం జరిగిపోయింది. సీఎం మొండిగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడే అందరికీ ఒక అనుమానం మొదలైంది. ఈ
ఓ 20ఏళ్ల వ్యక్తి CAAకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నందుకు తోసి కిందపడేయడమే కాకుండా కుర్చీలతో కొట్టారు. ఆందోళనల్లో ఇది అంత పెద్ద విషయమేమీ కాకపోయినా జరిగింది హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కావడం గమనార్హం. ‘జనాల్లో నుంచి వెనక్కు లాగేసి గ్రౌండ్ �
హైదరాబాద్లో మజ్లిస్ పార్టీ, యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ సభ ఘనంగా జరిగింది. సీఏఏ, ఎన్నార్సీకి నిరసనగా చార్మినార్ సమీపంలోని ఖిల్వత్ గ్రౌండ్స్లో ఈ సభను
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ చర్చకు విపక్షాలు సై అంటున్నాయి. సీఏఏపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నట్టు బీఎస్పీ సుప్రిమో మాయావతి, సమాజ్ వాదీ పార్టీ చీప్ అఖిలేష్ య�
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన బీజేపీ-జనసేన పొత్తుపై అధికార వైసీపీ నేతల విమర్శల పర్వం కొనసాగుతోంది. జనసేనాని పవన్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పవన్ పచ్చి అవకావవాది అని ఒకరంటే, మోసకారి అని మరొకరు అన్న�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై కేఏ పాల్ మండిపడ్డారు. బీజేపీతో జనసేన కలవడాన్ని తప్పుపట్టారు. సీఎం జగన్ పై నిందలు వేయొద్దని పవన్ కు హితవు పలికారు. కాపులు,