Home » Amit Shah
బీజేపీ-జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఏపీలో రెండూ పార్టీలు కలిసి పని చేయాలని
దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పైనా జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఏఏపై నెలకొన్న అనుమానాలను, భయాలను తొలగించే
రాజధానిపై కలిసి పోరాడాలని బీజేపీ-జనసేన నిర్ణయం తీసుకున్నాయి. రాజధాని ఏకపక్షంగా తరలిస్తామంటే చూస్తూ ఊరుకోము అని జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని
ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. కొత్త బంధం మొదలైంది. బీజేపీ-జనసేన మధ్య బంధం ఏర్పడింది. ఇకపై రాష్ట్రంలో కలిసి పని చేయాలని రెండు పార్టీలు
జనసేనాని పవన్ కల్యాణ్ వ్యవహారశైలి ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు ఆయన ఏం చేస్తున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒక రోజు పవన్ కల్యాణ్ హాజరై రైతులకు మద్దతుగా మాట్లాడారు. ఆ తర్
మూడు రాజధానుల విషయంలో బీజేపీ ఏపీ రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్టే ఉంది. బీజేపీ కోర్ కమిటీ ఈ విషయంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంది. నిజానికి మూడు
దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం (CAA) శుక్రవారం(జనవరి 10,2020) నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారికంగా
ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అఖిల భారత హిందూ మహాసభ ప్రతినిధులు లేఖ రాశారు. రాజధానులను మార్చడం ద్వారా సీఎం జగన్ విపరీత పోకడలకు నాంది పలికారని తెలిపారు.
బీజేపీ అధికార ప్రతినిధి పురిగెళ్ల రఘురాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరాలని అనుకుంటున్న వారికి ఓ సూచన చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా నాయకత్వం నచ్చి.. దేశం మీద ప్రేమ ఉంటేనే బీజేపీలో చేరండి అని ఆయన సూచించారు. అంతేకాని.. కేసుల నుంచి తప్పి
బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ ధర్.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై ఫైర్ అయ్యారు. నీకు ధైర్యముంటే.. సెక్యులరిజం గురించి భారత్ లో కాదు.. పాకిస్తాన్ లో మాట్లాడు అని