Amit Shah

    అమిత్ షాకు రక్తంతో లేఖ: నిర్భయ నిందితులను ఉరితీస్తా

    December 15, 2019 / 01:01 PM IST

    ప్రముఖుల నుంచి మద్దతు కావాలని షూటర్‌ వర్తికా సింగ్‌ కోరుతున్నారు. దానిని అమిత్ షాకు పంపి తీరతానని అంటున్నారు. 

    ప్రాణం పోయినా సారీ చెప్పను : రాహుల్ గాంధీ

    December 14, 2019 / 08:00 AM IST

    ”భారత్ బచావో” ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. బీజేపీని టార్గెట్ చేశారు. మోడీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ తన విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని రాహుల్ అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ప్రధాని మ�

    CAB చట్టం అమలయ్యేనా..? : తీవ్రంగా వ్యతిరేకిస్తున్న 5 రాష్ట్రాలు

    December 14, 2019 / 02:23 AM IST

    పార్లమెంట్‌లో క్యాబ్ బిల్ పాసైనంత సులువుగా చట్టంగా అమలయ్యేలా కన్పించడం లేదు. ఓవైపు సుప్రీంకోర్టులో కొత్త చట్టానికి వ్యతిరేకంగా దాదాపు డజను పిటిషన్లు దాఖలవ్వగా..

    ఈశాన్య రాష్ట్రాల్లో అమిత్ షా పర్యటన రద్దు

    December 13, 2019 / 01:31 PM IST

    కేంద్ర హోం మంత్రి అమిత్ షా మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు హోంశాఖ వర్గాలు తెలిపాయి. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న ఈశాన్య రాష్ట్రాలైన మేఘలాయ, అరుణాచల్ ప్రదేశ్‌లో షెడ్యూల్ ప్రకారం ఆదివారం, స�

    CABను వ్యతిరేకిస్తూ IPS రాజీనామా

    December 12, 2019 / 05:09 AM IST

    కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (CAB) ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. క్యాబ్.. చట్ట వ్యతిరేకం అని ఆందోళనలు చేస్తున్నారు.

    ముస్లింలు భయపడాల్సిన పని లేదు : CABపై అమిత్ షా

    December 11, 2019 / 07:10 AM IST

    లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం(డిసెంబర్ 11,2019) రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ చేపట్టారు. పౌరసత్వ

    ఏం జరుగుతోంది : అమిత్ షా అపాయింట్ మెంట్ అడిగిన సీఎం జగన్

    December 5, 2019 / 10:28 AM IST

    ఏపీ సీఎం జగన్ ఢిల్లీ బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే పర్యటించనున్నారు. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు జగన్ ఢిల్లీ చేరుకుంటారు.

    బీజేపీలో జనసేన విలీనం : మంత్రుల సంచలన వ్యాఖ్యలు

    December 3, 2019 / 12:35 PM IST

    ఏపీలో రాజకీయ వేడెక్కింది. అధికార వైసీపీ, జనసేనాని పవన్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ని పవన్ టార్గెట్ చేశారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు

    మోడీ, అమిత్ షా లే ఈ దేశానికి కరెక్ట్

    December 3, 2019 / 12:22 PM IST

    జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి వారే ఈ దేశానికి కరెక్ట్ అన్నారు. అమిత్ షా లా ఉక్కుపాదంతో అణచివేసే

    2024 ఎన్నికల ముందే..చొరబాటుదారులను తరిమేస్తాం

    December 2, 2019 / 11:53 AM IST

    దేశవ్యాప్తంగా NRCని అమలుచేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సృష్టం చేశారు. ఎన్‌ఆర్‌సి అమలుకు డెడ్ లైన్ ఫిక్స్ చేశారు షా. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్ భూమ్ లో జరిగిన పబ్లిక్ ర్యాలీలో ఇవాళ(నవంబర్-2,2019)అమిత్ షా పాల్�

10TV Telugu News