Home » Amit Shah
దేశంలో భయంతో కూడిన వాతావరణం ఉందని, ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ప్రజలు భయపడుతున్నారని.. ప్రభుత్వం విమర్శను స్వీకరిస్తుందన్న నమ్మకం ఎవరిలోనూ లేదని పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో అన్నారు. ‘
గత మూడేళ్లలో ప్రధాని మోడీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.255కోట్లు అని కేంద్రమంత్రి మురళీధరన్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా వెల్లడిండించడంపై లోక్ సభలో చర్చ జరిగింది. విదేశీ పర్యటనలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారా? అంటూ ఎంపీలు ప్రశ్నించగా.. గత ప్రధానుల �
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. బలపరీక్షకు ఒక్క రోజు ముందే డిప్యూటీ సీఎం అజిత్ పవార్, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వరుసగా రాజీనామాలు చేశారు. అజిత్ రాజీనామా చేసినట్టు ప్రకటించిన కొద్దిగంటల్లోనే సీఎం ఫడ్నవీస్ కూడా రాజీనామా చేస్తున్న�
మహారాష్ట్ర సీఎం,డిప్యూటీ సీఎం గా శనివారం ఉదయం ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. వీరిద్దరి నాయకత్వంలో మహారాష్ట్ర మరింత అభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాస�
కాశ్మీర్లో కర్ఫ్యూ లేదని, సాధారణ స్థితి నెలకొని ఉందన్నారు కేంద్ర హోం మంత్రి అమీత్ షా. లోయలో ఇంటర్ నెట్ నిషేధాన్ని ఆయన సమర్థించుకున్నారు. తదుపరి నిర్ణయాన్ని స్థానిక సెక్యూర్టీ అధికారులు దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 2019, నవంబర్ 20వ త�
మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం ఏర్పడబోతుందా? శివసేనతో కలిసి భారతీయ జనతా పార్టీనే మళ్లీ అధికారం చేపట్టబోతోందా? నెలకు పైగా మహారాష్ట్రలో ఏర్పడిన సంక్షోభానికి శివసేన, బీజేపీలు అడ్డు తెర వెయ్యబోతుందా? అవుననే అంటున్నారు కేంద్రమంత్రి రామ్దాస్ �
మా కూటమి గెలిస్తే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు నేను చాలా సార్లు బహిరంగంగా...
అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు ఇవాళు తీర్పు వెల్లడించింది.తీర్పు వెలువరించకముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన షా నివాసంలో అత్యున్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వ్యవహారం వేడెక్కింది. ఆర్టీసీ సమ్మె ఇష్యూ ఢిల్లీకి చేరింది. శనివారం(నవంబర్ 2,2019) ఆర్టీసీ జేఏసీ నేతలు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ని కలిశారు.
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఏర్పడుతుందా... అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది. మహా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంటే... బీజేపీ-శివసేన ఎవరి దారులు వారు