Home » Amit Shah
గుజరాత్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి బస్సు లోయలో పడి 18మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు చిక్కిన జైషే మహ్మద్ లేఖ కలకలం రేపుతోంది. దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు ఈ లేఖ ద్వారా తెలుస్తోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదుల కుట్రకోణం మొత్తం… ఈ లెటర్ ద్వారా వెలుగులోక�
ఆధార్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్, ఓటరు కార్డు వంటి అన్నిరకాల కార్డులను ఒకే కార్డులోకి తీసుకుని వచ్చేందుకు కేంద్రం యోచిస్తుంది. అన్ని సౌకర్యాలతో దేశంలోని పౌరులందరికీ మల్టీ పర్పస్ ఐడెంటిటీ కార్డ్ లు ఇచ్చే ఆలోచనన�
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) ఏర్పాటుకు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. 1947 లో ప్రకటించిన “అకాల కాల్పుల విరమణ” దీనికి కారణమని అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో ఇవాళ(సెప�
తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. సమయం దొరికినప్పుడు బీజేపీపై విరుచుకుపడే ఆమె ప్రధాని మోడీతో ఢిల్లీలో బుధవారం(18 సెప్టెంబర్ 2019) భేటీ అయ్యారు. అనంతరం ఆమె ఇవాళ(20 సెప్టెంబర్ 2019) హోంమంత్రి అమిత�
హిందీని జాతీయ భాషగా మార్చి ప్రాంతీయ భాషలను పక్కకు పెట్టాలని తాను ఎప్పుడు అనలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మాతృభాషతో పాటు రెండో భాషగా హిందీని నేర్చుకోవాలని మాత్రమే సూచించానని షా అన్నారు. దేశంలో 40శాతానికి పైగా జనాభా మాట్లాడుతున్న
దేశం మొత్తానికి ఒకే భాష అనేది భారతదేశానికే కాదు ఏ దేశానికైనా మంచిదే. ఇది అభివృద్ధికి ఐక్యతకు దోహదపడుతుంది. దురదృష్టవశాత్తు ఒకే భాష అనేది ఒక వ్యక్తి చెప్తే రాదు. అందుకని ఏ భాషను మాపై రుద్దకండి.
సెప్టెంబర్ 14 హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశమంతా ఒకే భాష ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశం భి�
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీసమేతంగా కలిశారు. వారితో పాటుగా ఆ కార్యక్రమంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా పాల్గొన్నారు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి అరుణ్ జైట్లీ స్టేడియం అని పేరు పెడుతున్న సంద�
ఆర్టికల్ 371రద్దుపై వస్తున్న ఊహాగానాలకు కేంద్రహోం మంత్రి అమిత్ షా చెక్ పెట్టారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించే ఆర్టికల్ 371ను కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయదని అమిత్షా తేల్చి చెప్పారు. జమ్మూకశ్మీర్కు ప్ర