Home » Amit Shah
ఆర్టికల్ 371రద్దుపై వస్తున్న ఊహాగానాలకు కేంద్రహోం మంత్రి అమిత్ షా చెక్ పెట్టారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించే ఆర్టికల్ 371ను కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయదని అమిత్షా తేల్చి చెప్పారు. జమ్మూకశ్మీర్కు ప్ర
కాంగ్రెస్ పార్టీపై హోంమంత్్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. ఆదివారం(సెప్టెంబర్-1,2019)మహారాష్ట్రలోని దాద్రా అండ్ నగర్ హవేలీలో జరిగిన ర్యాలీలో అమిత్షా పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రజలనుద్దేశించి అమిత్ షా మాట్లాడారు. అమిత్ షా మాట్లాడుతూ…కాంగ్రెస్ �
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మృతితో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. హైదరాబాద్ లో నేషనల్ పోలీసు అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్ల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి షా హాజరయ్యారు. ఎయిమ్స్ లో చికిత్స పొంద�
పశ్చిమబెంగాల్లో మమత శకం ముగిసిందని.. బీజేపీ విజయం ఖాయం అంటున్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. కుట్రలు, కుతంత్రాలు చేసినా బెంగాల్ ప్రజలు తమ వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారాయన. నాపై మమత సర్కార్ FIR నమోదు చేసిందని.. అయినా భయపడను అంటున్
ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రచారంలో వీరిద్దరూ సైనిక బలగాలు వాడుకున్నారని కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ ఆరోపించారు. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం సుప్రీంలో
ఢిల్లీ : 3వ దశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. మూడో దశలో అమిత్ షా, రాహుల్ గాంధీ సహా చాలా మంది ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 116 నియోజక వర్గాల్లో ఏప్రిల్ 23న పోలింగ్ నిర
గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు లాంటి అవకాశవాది దేశంలో ఎక్కడా లేరు అని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. నర్సరావుపేలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా, ఏపీ
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కరీంనగర్, వరంగల్ సభలు రద్దయ్యాయి. ఏప్రిల్ 4న తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా కరీంనగర్, వరంగల్లో బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ సభల కోసం ఇప్పటికే బీజేపీ నేతలు పెద్దఎత్తున్న ఏర్పాట్లు చేశారు. ఈ
మోడీ చరిష్మా వర్కవుట్ అవుతుందా... అమిత్ షా మాయాజాలం పనిచేస్తుందా... అగ్రనేతల ప్రచారం ఎంత వరకు ప్లస్ అవుతుంది.
బీజేపీ చీఫ్ అమిత్ షా శనివారం(మార్చి 30, 2019) గాంధీనగర్ లోక్సభ స్థానానికి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. భార్య, కుమారుడితో కలిసి నామినేషన్ వేశారు.