Amit Shah

    కాంగ్రెస్ సిగ్గుపడాలి…పాక్ లో రాహుల్ వ్యాఖ్యలు ప్రశంసించబడుతున్నాయి

    September 1, 2019 / 10:29 AM IST

    కాంగ్రెస్ పార్టీపై హోంమంత్్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. ఆదివారం(సెప్టెంబర్-1,2019)మహారాష్ట్రలోని దాద్రా అండ్ నగర్ హవేలీలో జరిగిన ర్యాలీలో అమిత్‌షా పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రజలనుద్దేశించి అమిత్ షా మాట్లాడారు. అమిత్ షా మాట్లాడుతూ…కాంగ్రెస్ �

    జైట్లీ మృతితో ఢిల్లీ బయలుదేరిన అమిత్ షా

    August 24, 2019 / 08:36 AM IST

    కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మృతితో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. హైదరాబాద్ లో నేషనల్ పోలీసు అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్ల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి షా హాజరయ్యారు. ఎయిమ్స్ లో చికిత్స పొంద�

    షా జోస్యం : పశ్చిమ బెంగాల్‌ BJPదే

    May 15, 2019 / 06:31 AM IST

    పశ్చిమబెంగాల్‌లో మమత శకం ముగిసిందని.. బీజేపీ విజయం ఖాయం అంటున్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. కుట్రలు, కుతంత్రాలు చేసినా బెంగాల్ ప్రజలు తమ వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారాయన. నాపై మమత సర్కార్ FIR నమోదు చేసిందని.. అయినా భయపడను అంటున్

    మోడీ, షా కోడ్ ఉల్లంఘనపై సుప్రీంలో పిటిషన్

    April 29, 2019 / 05:40 AM IST

    ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రచారంలో వీరిద్దరూ సైనిక బలగాలు వాడుకున్నారని కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ ఆరోపించారు. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం సుప్రీంలో

    మూడో దశ ఎన్నికల ప్రచారనికి నేటితో తెర : ఏప్రిల్ 23 న పోలింగ్

    April 21, 2019 / 06:07 AM IST

    ఢిల్లీ : 3వ దశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. మూడో దశలో అమిత్ షా, రాహుల్ గాంధీ సహా చాలా మంది ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  దేశవ్యాప్తంగా 116 నియోజక వర్గాల్లో ఏప్రిల్  23న పోలింగ్ నిర

    చంద్రబాబు లాంటి అవకాశవాది దేశంలో ఎక్కడా లేరు

    April 4, 2019 / 12:03 PM IST

    గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు లాంటి అవకాశవాది దేశంలో ఎక్కడా లేరు అని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. నర్సరావుపేలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా, ఏపీ

    తెలంగాణలో అమిత్ షా సభలు రద్దు 

    April 4, 2019 / 09:59 AM IST

    హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కరీంనగర్, వరంగల్ సభలు రద్దయ్యాయి. ఏప్రిల్ 4న తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా కరీంనగర్, వరంగల్లో బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ సభల కోసం ఇప్పటికే బీజేపీ నేతలు  పెద్దఎత్తున్న ఏర్పాట్లు చేశారు. ఈ

    మోడీ, షా ఎంట్రీ : తెలంగాణలో బీజేపీ తలరాత మారేనా

    April 1, 2019 / 02:27 PM IST

    మోడీ చరిష్మా వర్కవుట్ అవుతుందా... అమిత్ షా మాయాజాలం పనిచేస్తుందా... అగ్రనేతల ప్రచారం ఎంత వరకు ప్లస్ అవుతుంది.

    పెద్దాయన లేకుండానే : అమిత్ షా నామినేషన్

    March 30, 2019 / 07:18 AM IST

    బీజేపీ చీఫ్ అమిత్‌ షా శనివారం(మార్చి 30, 2019) గాంధీనగర్‌ లోక్‌సభ స్థానానికి అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. భార్య, కుమారుడితో కలిసి నామినేషన్‌ వేశారు.

    అద్వానీ కోటలో అమిత్ షా నామినేషన్

    March 30, 2019 / 04:27 AM IST

    బీజేపీ కంచుకోట అయిన గాంధీ నగర్ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పోటీ చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్ర క్యాపిటల్ అయిన గాంధీనగర్‌లో 1989 నుంచి బీజేపీ అభ్యర్థులే ఇక్కడ గెలుస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్, లాల్ కృష్ణ అద్వానీ, శంకర్ సి

10TV Telugu News