Amit Shah

    నోటి దురుసు : ప్రియాంకపై నోరు పారేసుకుంటున్న బీజేపీ

    March 29, 2019 / 04:53 AM IST

    ఢిల్లీ : ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిననాటి నుంచి బీజేపీ నేతలు ఆమెపై పలు అభ్యంతరక వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా పురుషులపై కంటే మహిళలపైనే నేతలు.. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం  కొనసాగుతూనే ఉంది. రాజకీయంగా ఎదుర్కోవటం మానేసి వ్యక�

    బీజేపీలో చేరిన TRS ఎంపీ జితేందర్ రెడ్డి

    March 27, 2019 / 04:13 PM IST

    టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో రారు.బుధవారం(మార్చి-27,2019) సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.జితేందర్ రెడ్డికి అమిత్ షా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలోనే రాజ�

    విశాఖ నుంచి పురంధేశ్వరి, నరసరావుపేట నుంచి కన్నా : ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే

    March 21, 2019 / 03:21 PM IST

    బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కొలిక్కి వచ్చింది. 182మంది అభ్యర్థులతో బీజేపీ లిస్ట్ విడుదల చేసింది. ఇందులో ఏపీ లోక్ సభ అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు గాను.. ఫస్ట్ లిస్ట్ లో  2 చోట్ల మాత్రమే అభ్యర్థులను అనౌన్స్ చే�

    అద్వానీకి ఝలక్ : 182మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్

    March 21, 2019 / 02:24 PM IST

    ఢిల్లీ: సీనియర్ నేత అద్వానికి బీజేపీ ఝలక్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల బరి నుంచి బీజేపీ హైకమాండ్ ఆయనను పక్కన పెట్టింది. 182 మంది ఎంపీ అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా

    రాజ‌కీయాల్లోకి సుమ‌ల‌త : ఎంపీగా పోటీ

    March 2, 2019 / 06:00 AM IST

    లోక్ సభ ఎన్నికలు వస్తున్న వేళ కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. దివంగత కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి, కన్నడ నటుడు అంబరీష్‌ చనిపోవడంతో ఆ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భార్య ప్రముఖ హీరోయిన్ సుమలత భావిస్తుంది. రానున్న లోక్‌సభ ఎన్ని�

    BJP Chief Amit Shah Targets Chandrababu Naidu | 10TV News

    February 22, 2019 / 04:53 AM IST

    ఏపీ ప్రజలకు అమిత్‌ షా బహిరంగ లేఖ : చంద్రబాబు యూటర్న్‌

    February 11, 2019 / 04:20 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను సీఎం చంద్రబాబు తప్పుదోవపట్టిస్తున్నాడని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా బహిరంగ లేఖ రాశారు.

    బీజేపీ బస్సు యాత్ర : ఏపీకి అమిత్ షా

    February 4, 2019 / 04:47 AM IST

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కమలనాథుల దళం ప్రత్యేక నజర్ పెట్టింది. ఇక్కడ పాగా వేయాలని బీజేపీ అధిష్టానం వ్యూహలు రచిస్తోంది. లోక్ సభ ఎన్నికలు, ఏపీలో త్వరలో  ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో బీజేపీ అలర్ట్ అయ్యింది. ఏపీలో పలు కార్యక్రమాలకు శ

    చంద్రబాబుకు కౌంటర్ : ఏపీలో మోడీ అమిత్ షా టూర్

    January 30, 2019 / 03:43 PM IST

    ఢిల్లీ:  నరేంద్ర మోడీ, అమిత్ షాల ఏపీ పర్యటన ఖరారు అయ్యింది.  ప్రధానమంత్రి మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఫిబ్రవరిలో ఏపీలో పర్యటించనున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఫిబ్రవరి 10న గుంటూరు, 16న విశాఖపట్నంలో మ�

    షాపై వెటకారాలు : కర్ణాటక జోలికొస్తే పంది జ్వరమే వస్తోంది

    January 18, 2019 / 04:08 AM IST

    స్వైన్ ఫ్లూ తో బాధ పడుతున్న అమిత్ షా జ్వరాన్ని, కర్ణాటక రాజకీయాలకు ముడి పెడుతూ కాంగ్రెస్ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

10TV Telugu News