Home » Amit Shah
మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారం దక్కించుకోవాలని భావించింది బీజేపీ. అయితే కచ్చితంగా శివసేనతో కలిసి అధికారం పంచుకోవలసిన పరిస్థితి చివరకు ఏర్పడింది. ఈ క్రమంలో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీలు చెరో రెండున్నరే
మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి బీజేపీ-శివసేన కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చినా ప్రభుత్వం ఏర్పాటుపై తాత్సారం
హర్యానాలో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ రెడీ అయ్యింది. బీజేపీ-జేజేపీ సర్కార్ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆదివారం(అక్టోబర్ 27,2019) మధ్యాహ్నం
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ఫలప్రదమైందని వైసీపీ ప్రకటించింది. 2019, అక్టోబర్ 22వ తేదీ మంగళవారం దాదాపు 45నిమిషాల పాటు సాగిన భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం జగన్, అమిత్ షాతో చర్చించారు. పరిశ్రమలు పొరుగున
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని సీఎం జగన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన వల్ల పరిశ్రమలు, సేవారంగంపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు.
తెలంగాణలో బీజేపీ గేమ్ మొదలుపెట్టిందా? అమిత్ షా ఆదేశాలను రాష్ట్ర నాయకులు అమల్లో పెట్టేస్తున్నారా? ప్రభుత్వం విధానాలను ఎండగట్టడంతోపాటు.. సర్కార్ని ఇరకాటంలో
ఉద్యోగాల్లో, చదువుల్లో మాత్రమే కాదు రాజకీయాల్లోనూ ఏజ్ లిమిట్ (వయస్సు పరిమితి) వచ్చేసింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ సరికొత్త విధానానికి నాంది పలికింది. బీజేపీలో సీనియర్ విభాగంలో చేరాలంటే 75ఏళ్లకు మించి ఉండకూడదనే నియమంతో పాటు యువజన విభాగంల
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఆర్టీసీ సమ్మె రాజకీయ మలుపు తిరుగుతోంది. సమ్మె ఎపిసోడ్ లో కొత్త సీన్ తెరపైకి వచ్చింది. తెలంగాణ గవర్నర్ తమిళిసైకి కేంద్రం నుంచి
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. కేంద్ర పెద్దలతో వరుస భేటీ జరుపుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో..సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు 40 నిమిషాల పాటు జరిగింది.
బుల్లెట్లా దూసుకెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ ఢిల్లీలో మరోసారి పట్టాలెక్కింది. ఇప్పటికే ఢిల్లీ – వారణాసి మధ్య ఈ ఎక్స్ప్రెస్ రాకపోకలు సాగిస్తున్న తెలిసిందే. ఇక నుంచి ఢిల్లీ – కట్రా మార్గంలో కూడా సేవలందించనుంది. నవరాత్రుల సందర్భంగా వ