Home » Anand Mahindra
నెదర్లాండ్స్లోని ఒక రహదారిపై వన్యప్రాణుల వంతెన గురించి మట్లాడుతూ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్లో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఈ వంతెన జంతువుల వలస నమూనాలు ఏ విధంగానూ అడ్డుపడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా అభివృద్ది చేశార�
సామాన్యుల టాలెంట్ నుంచి ఫన్నీ వీడియోల వరకూ తన దృష్టికి వచ్చిన ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తుంటారనే విషయం తెలిసిందే. అటువంటిదే మరోసారి వీడియోను తన ట్విట్టర్ లో వినూత్న వీడియోను �
జనగణమన..అధినాయక జయహే..అంటూ వచ్చిరానీ మాటలతో బుడ్డోడు పాడిన పాటకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రముఖ వ్యాపార వేత్త..సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే..ఆనంద్ మహీంద్ర (Anand Mahinda) పోస్టు చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. Twitter వేదికగా Tweet చేశారు. ఈ వీడియో�
Work from home అని చెప్తుంటారు కానీ, ఇంట్లో ఉంటే ఎలా పనిచేస్తారో సోషల్ మీడియాల్లో ట్రోల్ అవుతూనే ఉన్నాయి. వీటిపై ఆనంద్ మహీంద్రా కూడా ట్వీట్ చేయడం విశేషం. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన ఓ ఫొటోను ట్వీట్ చేస్తూ ఇది ఎక్స్పెక్టేషన్.. ఇది రియాలిటీ
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ రూ.100కోట్లు ఆర్థిక సహాయం అందించనున్నారు. ‘మన దేశానికి ఈ సమయంలో ప్రస్తుతం కావాల్సిందిదే’ అని ఆదివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇదే సందర్భొంగా ఆయన పేదలకు సహాయం చేయాలనుకుం
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజువారీగా కరోనా కొత్త కేసులు బయటపడుతున్నాయి. దీని కారణంగా ఆరోగ్య సంరక్షణకు అవసరమైన వస్తువుల సరఫరా కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, టెస్లా సీఈఓ ఎలోన్ మ�
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు తన ఫ్రెండ్ నుంచి స్పెషల్ గిఫ్ట్ వచ్చింది. సోషల్ మీడియాలో అప్డేటెడ్గా ఉండే ఆయన.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అశోక్ కురియన్ అనే నా ఫ్రెండ్ N95 రీ యూజబుల్ మాస్క్ గిఫ్ట్ గా ఇచ్చాడని ట్విట్ట�
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే విషయం అందరికి తెలిసిందే. ఆయన ఎమోషన్ల, ఫన్నీ, స్ఫూర్తినిచ్చే పోస్టులను షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ నెటిజన్ 60 ఏళ్ళ వ్యక్తి నైపుణ్యా, సామర్ధ్యాల గురించి షేర్ చేసిన వీడియోన�
ప్రముఖ బిజినెస్ మేన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిన విషయమే. స్పూర్తినిచ్చే వీడియోలు, ఫన్నీ పోస్టులను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి స్వీట్ షాప్ ముందు కూర్చుని ఫోన్ లో వీడియో కాల్ మాట్లా�
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్-1,2020నుంచి ఇది అమలులలోకి రానున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అయ�