Home » anantapur district
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. పాత బస్టాండ్ వద్ద పెట్రోల్ బంక్ నుండి ఓ వ్యక్తి ..
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడిపత్రి మండలం వంగునూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో
అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుత్తి మండలం బాచుపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ..
కష్టకాలంలో శ్రీరామ్ మాకు అండగా నిలిచాడు. అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా.. బీజేపీ నేతకు ధర్మవరం టికెట్ ఇస్తే తమ పరిస్థితి ఏమిటని ..
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పార్టీలో ఈ కొత్త తరహా రాజకీయం కొంప ముంచే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారిచెరువు గ్రామస్తులు వింత ఆచారం పాటిస్తున్నారు. మాఘమాసం పౌర్ణమికి ముందురోజు గ్రామస్తులందరూ గ్రామాన్ని ఖాళీ చేస్తారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ అనంతరంపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు వద్ద సిద్ధం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
అనంతలో మెజార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఆగమ్య గోచరంగా కనిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మార్పులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.
సాకే భారతికి నిత్యం ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం ఉంటుందని కలెక్టర్ గౌతమి హామీ ఇచ్చారు. Sake Bharathi
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శనివారం అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. కళ్యాణ దుర్గంలో రైతు దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వైఎస్ఆర్ జిల్లా పర్యటనకు వెళ్తారు. ఈనెల 10వ తేదీ వరకు సీఎం జగన్ పర్యటన సాగుతుంది.