Home » anantapur district
ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సు బోల్తా పడిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి..
బెడ్పై ఉన్న బాలుడు చూడ్డానికి బానే కనిపిస్తున్నా.. రెండ్రోజుల వరకు ఎవరినీ గుర్తు పట్టే స్థితిలో లేడు. కన్న తల్లిదండ్రులను కూడా ఎవరు మీరు అన్నాడు.
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం కొర్రపాడు గ్రామంలో తమ పంట పొలాలను వైసీపీ నాయకులు నాశనం చేశారని ఆరోపించారు నాగలింగారెడ్డి అనే రైతు.
అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సమాధి దర్శనం ఈరోజు నుంచి తిరిగి ప్రారంభం అయ్యింది. ఏపీలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి కర్ఫ్యూ వేళలలో సడలింపు ఇవ్వటంతో ప్రశాంతి నిలయంలోకి ఈరోజు నుంచ�
దేవుడికి భక్తితో కొలుచుకోవటం చూశాం. కానీ ఏకంగా దేవుడితోనే పెళ్లి చేయటం ఓ ఆచారంగా భావిస్తూ బాలికలకు దేవుడితో వివాహం జరిపించటంతో సంప్రదాయంగా భావిస్తూ ప్రతీ సంవత్సరం బాలికకు దేవుడితో వివాహం జరిపిస్తున్నారు ఓ వంశానికి చెందినవారు.
TDP supporter eranna Safe : అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నాడు టీడీపీ మద్దతుదారుడు ఈరన్న. ముఖానికి మాస్క్ ధరించిన ముగ్గురు దుండగులు తనను కిడ్నాప్ చేశారని తెలిపాడు. మత్తు మందు ఇచ్చి రాయపురం సమీపంలోని అడవిలోకి తీసుకెళ
software employee suicide at anantapur district : బయటకు వెళుతున్నానని భార్యకు చెప్పి, సొంతూరుకు వచ్చి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి విషాద గాధ అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని యల్లనూరు మండలం, వెన్నపూసపల్లికి చెందిన లోకేశ్వర్రెడ్డి (24) బెంగుళూరులో సా�
husband harassment on wife for extra dowry : అదనపు కట్నం కోసం భార్యను కాపురానికి తీసుకెళ్ళకుండా…. విడాకులిచ్చి వదిలించుకోవాలని చూస్తున్న ప్రబుధ్దుడి వ్యవహారం అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. పెళ్ళికి ఇచ్చిన కట్నం కాక, అదనంగా మరో కోటి రూపాయలు కట్నం ఇస్తేనే కాపురం �
కరోనా ఉంటే మాకేంటీ? మహమ్మరి కరోనా వైరస్ విజృంచినా మాకు లెక్కలేదు..స్కూల్ ఓపెన్ చేస్తాం..పిల్లలు స్కూల్ కు రావాల్సిందే నంటూ ఏపీలోని అనంతపురం జిల్లాలో టీచర్లు పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. ఏపీలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంత�
అనంతపురం జిల్లాలో పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతన్నలకు భరోసా కల్పించారు. ధర్మవరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చేనేత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ర