Home » Ananthapur
అనంతపురం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. క్లాస్ రూమ్ లో అల్లరి చేస్తున్నారనే కారణంతో చిన్నపిల్లలని కూడా చూడకుండా ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వారిని తాళ్లతో కట్టి బంధించి హింసించింది. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా కదిరి మున్సి�
రాయలసీమ జిల్లాల్లో గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. కడప జిల్లా జమ్మలమడుగులో రెండు రోజుల నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి పలు మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతా
అమరావతి: నామినేషన్ల పర్వం మొదలవటంతో ప్రధాన రాజకీయపార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. టీడీపీ సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత చివరి విడతగా మిగిలిన 36 అసెంబ్లీ స్ధానాలకు, మొత్తం 25 పార్లమెంట్ స్ధానాలకు అభ్యర్ధ�
ఉరవకొండ : అనంతపురం జిల్లాలో మార్చి 10 తెల్లవారుజామున స్వల్పంగా భూప్రకకంపనలు సంభవించాయి.ఉరవకొండ మండలం అమిద్యాలలో రాత్రి 12.45 గంటలకు భూమి కొన్ని సెకన్ల పాటు తీవ్రంగా కంపించింది. ఈ ప్రకంపనల తీవ్రతకు పలు గృహాలకు తీవ్రమైన పగుళ్లు వచ్చాయని గ్రామ�
సబ్ జైలులో ఓ ఖైదీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మడకశిర మండలం జంబులబండ గ్రామానికి చెందిన పట్నాయక్ కొన్ని రోజుల క్రితం భార్యను హత్య చేసిన కేసులో శిక్ష పడి హిందూపురం సబ్ జైలుకు వచ్చాడు. ఈ క్రమంలో జనవరి 1 సాయంత్రం జైలులో ఉరివేసుకున్నాడు.