Home » Andhra CM Jagan
CM Jagan : షర్మిల, సునీతలపై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు
చంద్రబాబు ఎన్ని చెబుతాడో అన్ని చెప్పనిమనండి.. చంద్రబాబు - పవన్ కల్యాణ్ ఏకమై చేస్తామంటే కుదిరే పనికాదు.
వైసీపీ హయాంలో ప్రజల ఆస్తులను కాపాడుకోలేక పోయాం. పాలనలో జరుగుతున్న తప్పిదాలను సీఎం జగన్ కు చెప్పడానికి అవకాశం రాలేదు. జగన్ తో మనస్సు విప్పి మాట్లాడే అవకాశం రాలేదని సి. రామచంద్రయ్య అన్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. జాబ్ క్యాలెండర్ లో భాగంగా మిగిలిపోయిన 8వేల పోస్టుల భర్తీకి సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యలో ఖాళీల భర్తీపైనా దృష్టిసారించాలని, పోలీస్ రిక్రూట్ మెం
రైతు చరిత్రను మార్చే విధంగా గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టామని, మూడేళ్ల కాలంలో ప్రతి అడుగూ రైతులను ఆదుకునేదిశగా వేశామని ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఖరీఫ్ పనులు మొదలు కాకమునుపే వైఎస్సార్ రైతు భరోసా అందిస్తున్నామని, మీ అ�
తమకు హక్కుగా, కేటాయింపులు ఇచ్చినట్లుగా నీళ్లను వాడుకొంటే తప్పేంటీ ? అని ప్రశ్నించారు సీఎం జగన్. జల వివాదాలపై తెలంగాణ రాష్ట్ర మంత్రుల్లో కొందరు తప్పుగా మాట్లాడుతున్నారని తెలిపారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు..పాలమూరు - రంగారెడ్డి, డిండి..ఇతర ఎ
సీఎం వైఎస్ జగన్ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచెకట్టు, తిరునామంతో వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వెళ్లి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేదపండితు
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జల వివాదం విషయంలో ఏపీ ప్రభుత్వం మీద చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమావేశం కానున్నారు. 2020, ఆగస్టు 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఇరిగేషన్ శాఖతో సీఎం జగన్ తన క్యాంప్ కార్యా�
ఏపీ సీఎం జగన్ మరో సలహాదారుని నియమించుకున్నారు. సీఎంకు ఆర్ధిక సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలు జారీ చేశారు. నిధుల సమీకరణ వ్యవహారాల కోసం ప్రభ�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన బాబాయి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుపై హైకోర్టులో వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. జగన్ తరపు లాయర్ ఈ పిటిషన్పై ఇక ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని హైకోర్టుకు వెల్లడించారు. అ