Home » Andhra govt
విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్యాక్ లాగ్ ఖాళీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తింపు ఉంటుందని స్పష్టం చేసింది.
ఆ తర్వాత సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు తిరిగి జమ అవుతుందని చెప్పారు.
AP Liqour Scam : విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో మొత్తం 7 సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.
పోలీసులు అడ్డుకున్నా రేపు(3 ఫిబ్రవరి 2022) ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించే తీరుతామని స్పష్టం చేశారు ప్రభుత్వ ఉద్యోగులు.
మద్యం బాబులకు షాకింగ్ న్యూస్. వైన్స్ షాపులు మూతపడనున్నాయి. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు తెరుచుకోవు.
Collectors of Guntur and Chittoor : గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్ల విషయంలో వివాదానికి తెరపడింది. వారిని నియమిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 2021, జనవరి 31వ తేదీ ఆదివారం సాయంత్రం సీఎస్ కు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమ�
Jagananna Thodu Scheme : జగనన్న తోడు కార్యక్రమం 2020, నవంబర్ 24వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభమౌతుందని ఏపీ మంత్రి కన్నబాబు వెల్లడించారు. 2020, నవంబర్ 05వ తేదీ గురువారం సీఎం జగన్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కోవిడ్-19 కేసుల్లో గత 20 రోజుల్లో 400 శాతానికి పైగా పెరిగాయి. ఇప్పటివరకు 1,10,297 కేసులు పెరిగాయి. గత వారంలోనే 50,000కు పైగా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఎఎస్ జి.వాణి మోహన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా నియమిస్తూ శనివారం(30 మే 2020) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 1996 బ్యాచ్కు చెందిన ఐఎఎస్ అధికారి వాణీమోహన్.. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్