Home » Andhra Pradesh BJP
రానున్న ఎన్నికల్లో వైసీపీ, టీడీపీల్లో ఒకరు ఎర, మరొకరు సొర కానున్నారని కొందరు బీజేపీ నేతలంటున్నారు. అయితే ఎవరు ఎర అవుతారో ఎవరు సొరగా మిగులుతారో..
అది మరచి వైసీపీ నాయకులు నీచంగా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
తాను రెండోసారి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని.. రోజు రోజుకు దిగజారిపోతున్నా ఆలోచించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
జగన్ ప్రభుత్వానికి ప్రచార ఆర్బాటం ఎక్కువని ఎద్దేవా చేశారు. ట్రైబల్ యూనివర్సిటీ లాండ్ ను మార్చినా... ఇంతవరకు కొత్త లాండ్ ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైసీపీ...
మొత్తానికి.. ఏపీ బీజేపీ రూటు మార్చింది. అమిత్ షా ఆదేశాలతో.. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపింది.
2024 అధికారం దిశగా అడుగులు వేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమకు దిశానిర్దేశం చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు.