Home » Andhra Pradesh Election 2024
వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించడంతో.. ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు కురువ గోరంట్ల మాధవ్.
కేశినేని నానికి వైసీపీ ఎంపీ టిక్కెట్ ఇస్తే విజయవాడలో అన్నదమ్ముల మధ్య పోటీ ఉంటుందని.. ప్రత్యర్థిగా తమ్ముడి కేశినేని చిన్నితో ముఖాముఖి తలపడతారని..
రీజినల్ కో ఆర్డినేటర్లు, మంత్రులు, జిల్లా అధ్యక్షులు, ఇతర కీలక నేతలతో భేటీ కానున్నారు. 2022, ఏప్రిల్ 27వ తేదీన జరిగే ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ వ్యూహాలపై నేతలకు ఆయన దిశానిర్ధేశం చేయనున్నారు...