Home » Andhra Pradesh
నిన్న కూడా ప్రసన్న వెంకటేశ్ పై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సర్వే దాదాపు పూర్తయిందని ఇంకా కొన్ని విషయాలను భేరీజు వేసుకుని అభ్యర్థులపై ఓ నిర్ణయానికి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.
విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో ఈఏసీగా పనిచేస్తున్న ఆకాశ్ సోలంకి నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన..
పవన్ సినిమాలో హీరో, రాజకీయాల్లో జీరో అంటూ రోజా వ్యాఖ్యలు
అనంతరం అక్కడ రైల్వే సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేశారు.
ఇంతలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రజలతో పాటు క్యూలో నిలబడి సెల్ఫీ అడిగారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పోటీ చేసి గెలవడానికి టీడీపీ సిద్ధంగా ఉందని అన్నారు.
బలమైన ఈదరు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జులై నెలలో సాధారణ వర్షపాత నమోదు అయిందని అన్నారు.
కుప్పం కోసం 5 సంవత్సరాల్లో 95 శాతం హంద్రీనీవా పనులు వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేశారని తెలిపారు.
ఎన్నికల ఫలితాలను బట్టి ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తామని అన్నారు.