Home » Andhra Pradesh
టాలీవుడ్ స్టార్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్.. చీరాలలో జోళి పట్టి బిక్షాటన చేశారు. అదేంటి సినిమా స్టార్స్ అయ్యుండి బిక్షాటన చేయడం ఏంటని అనుకుంటున్నారు. అలా చేయడానికి ఒక బలమైన కారణం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నారా లోకేశ్పై పలువురు కోడిగుడ్లు విసిరిన ఘటనపై పేర్ని నాని స్పందించారు.
మేడ్చల్- మల్కాజ్గిరిలో అరుందతి ట్రస్ట్, మేడ్చల్లో సిఎంఆర్ ట్రస్ట్, వరంగల్లో ఫాదర్ కొలంబో ట్రస్ట్, హైదరాబాద్లో నీలిమా ట్రస్ట్ల ఆధ్వర్యంలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానుండగా.. మిగిలిన అన్ని జిల్లాల్లోని కాలేజీలు ప్రభుత్వమే �
నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా ఎడపల్లి వద్ద ఊరూరా చెరువుల పండగలో కవిత పాల్గొంటారు.
చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే 516 విద్యుత్ ఆటోలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 36 మున్సిపాలిటీలకు వీటిని అందజేస్తారు.
దీనిపై మా పార్టీ అధినేత చంద్రబాబు కోరిన విదంగా కేంధ్ర దర్యాప్తు సంస్థతో నిస్పక్షపాతంగా విచారన చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. మీ దర్యాప్తు పై మాకు నమ్మకం లేదు. చంపిన తర్వాత నిందితుడి కుటుంబ సభ్యులు మృతురాలి కూతురిపై దాడి చేసి నిందితున్ని �
ఆ లేఖను వైఎస్ వివేక ఒత్తిడిలో రాసినట్లు ఇప్పటికే ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్ తేల్చింది.
హజ్ యాత్రకు వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2300 మందికి అవకాశం ఉంది. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి 170 మంది ప్రయాణికులతో తొలి విమానం నేరుగా జెడ్డాకు వెళ్లనుంది. 41రోజుల పవిత్ర హజ్ యాత్రను ముగించుకుని జూలై 17న హజీలు తిరిగి ఏపీకి రానున్నారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు మరికొద్ది నెలల సమయం ఉంది. అయితే, సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారంసైతం జరుగుతుంది. ఈ క్రమంలో పలు వర్గాల ప్రజలపై కేబినెట్ భేటీలో వరాల జల్లు కురిపించేలా నిర్ణయాలు ఉండే అవకాశం లేకపోలేదు.