Home » Andhra Pradesh
కాంగ్రెస్ లో మళ్లీ చేరినా ఆ పార్టీ తీరు తనకు నచ్చలేదని తెలిపారు.
Andhra Pradesh : వడగాల్పులు, ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా స్కూల్ సమయాల్లో మార్పు చేసింది ప్రభుత్వం.
జగనన్న విద్యా కానుకలో భాగంగా విద్యార్థులకు మూడు జతల చొప్పున యూనిఫామ్ ఇవ్వాలని తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర ప్రజల నెత్తిపై జగన్ శఠగోపం పెడుతున్నారని జేపీ నడ్డా విమర్శించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రికార్డు స్ధాయికి చికెన్ ధరలు చేరాయి. కేజీ స్కిన్ చికెన్ రూ. 340, స్కిన్ లెస్ చికెన్ రూ. 350పైనే ఉంది.
వైసీపీ ఎమ్మెల్యే ఆనం నారాయణరెడ్డి మాటలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేస్తానని అందుకే ఆయన్ని ఆహ్వానించటానికి వచ్చానని తెలిపారు.
అక్రమ మట్టి తవ్వకాలను ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తోంది? దళితులపై దాడి ఘటనలో నిందితులను ప్రభుత్వం ఎందుకు రక్షించాలని చూస్తోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్కు రాసిన లేఖలో ప్రశ్నించారు.
ప్రతి ఇంటివద్ద మద్యాన్ని ఏరులైపారించిది చంద్రబాబు. పేదలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు తట్టుకోలేక అల్లాడుతాడు. అలాంటి చంద్రబాబు పేదలను ధనికులను చేస్తాడా?
Nellore Politics – Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నికలకు దాదాపు 10 నెలలు ఉన్నాయని నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో నేతలు చర్చలు, సమావేశాలతో బిజీ బిజీగా ఉన్నారు. పార్టీ మారాలనుకునే నేతలు మంతనాలతో బిజీగా ఉన్న క్రమం�
కేరళ భూభాగంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. మరో మూడు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించచనున్నాయి