Home » Andhra Pradesh
12 ఏళ్లుగా ప్రభుత్వం ప్రేతాత్మకు పెన్షన్ ఇస్తున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ళ నుంచి జరుగుతోంది. ఇదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ప్రేతాత్మకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం అంటూ సెటైర్లు, విమర్శలు వస్తున్నాయి.
పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన టూరిస్ట్ ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. పోలవరం వద్ద పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలతో ఇక్కడ హోటల్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోవాలని...
రతనాల సీమ రాయలసీమలో తొలికరి పలకరించింది. ఓ రైతు పంట పండింది. ఓ విలువైన వజ్రం దొరికింది. రైతు ఆనందం మిన్నంటింది. రెండు కోట్ల వజ్రం దొరకటంతో ఆ రైతు ఇంట ఆనందం వెల్లివిరిసింది.
మూడు రోజులు ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ పంటకాల్వలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో 20మందికి గాయాలయ్యాయి.
టంగుటూరులోని అశోక్ బాబు ఇంటివద్ద, నాయుడు పాలెంలోని ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి ఇంటివద్ద అదేవిధంగా వైసీపీ, టీడీపీ కార్యాలయాల వద్ద, ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ బలగాలను మోహరించారు.
నిలకడలేని మనస్సును కలిగిన మనుషులు తమ గమ్యాన్ని చేరుకోలేరు. ఆశపడండి, దురాశ పడవద్దు… అంటూ కరపత్రంలో యువకుడు కోటేషన్స్ రాశాడు.
" నా కళ్ల ముందు వందల మంది చనిపోయారు " అని శ్రీకర్ బాబు అనే విద్యార్థి చెప్పారు.
Odisha Train Accident : కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించిన తెలుగు ప్రయాణికులపై క్లారిటీ వచ్చింది. మొత్తం 178 మంది ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్ లో దిగాల్సి ఉంది.
ప్రమాద ఘటనా స్థలానికి మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్ల బృందం ఒడిశా ప్రమాద ఘటనాస్థలానికి వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఎంక్వైరీ విభాగాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.