Home » Andhra Pradesh
ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వై-ఫైలు, రూ.30వేల కోట్ల విలువైన డబ్లింగ్, ట్రిప్లింగ్ లైన్లు, వందేభారత్ ఎక్స్ప్రెస్లను తెలుగు రాష్ట్రాలకు అందించింది కేంద్ర ప్రభుత్వం.
కేశినేనీ నీ వెధవసోది ఆపు..నువ్వేదో అల్లూరికి ఎక్కువ, నేతాజీకి తక్కువన్నట్టు.. ప్రజాసేవ కోసం పుట్టానంటావు...ఏంటీ నీ బిల్డప్ ఏందయ్యా.. దొబ్బేది బ్యాంకులని, జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు ఇంకా ఏంటో.. ప్రజాసేవల చేయటానికే వచ్చానంటావు ఏంటీ నీ బిల్డప�
ఫ్యాక్షనిస్ట్ ల్లాగా దౌర్జన్యంగా వచ్చి రెస్ట్ చేశారు.మా నాన్న డయాబెటిస్ పేషెంట్..స్టంట్ కూడా వేశారు..మా నాన్నను ఏం చేశారో అంటూ మెహర్ కుమారుడు ఆందోళన వ్యక్తంచేశారు. మానాన్నను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కానీ ఏ పోలీస్ స్టేషన్ లోను కనిపించలేదు. �
‘పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం’ పేరుతో రాష్ట్రంలో అధికార పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫెక్సీలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమగోదావరి, గుంటూరు, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ ఈ ఫ్లెక్సీలు ఏర్పాట�
Andhra Pradesh : 1వ తేదీనే జీతాలు ఇవ్వమని మేము గవర్నర్ ను కలిసినందుకు ప్రభుత్వం మాపై కక్ష కట్టింది. సస్పెన్షన్లు, అరెస్టులకు మేము భయపడం.
Land Rates Hike : గత రెండు రోజులుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సర్వర్లు మొరాయించడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి జనాలు ఇబ్బందులు పడ్డారు. ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు జరుగుతుండటంతో..
క్షతగాత్రులను చికిత్స కోసం సూళ్లూరుపేట ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
జగన్ గురువారం ఉదయం 7.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా మంగళగిరి చేరుకుంటారు
అవమానం జరిగింది తనకని.. దెబ్బలు తగిలింది కూడా తనకేనని సుబ్బారెడ్డి చెప్పారు.
అమ్మఒడి పథకాన్ని ఎగతాళి చేసి, ఇప్పుడు మళ్లీ ఆ పథకం ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారో చంద్రబాబు చెప్పాలి. నాలుగు తరాలు గుర్తు పెట్టుకునే విధంగా జగన్ నాలుగేళ్ల పాలన సాగింది. 15 ఏళ్లు సీఎంగా కొనసాగి, తీరా ఇప్పుడు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తాను అంటే ట