Home » Andhra Pradesh
Andhra Pradesh : పలు జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందంది. 17 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 300 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని చెప్పింది. చెప్పింది.
నాలుగేళ్ల పాటు ఈ ఫౌండేషన్, ట్రస్ట్ నేతలు ఏమయ్యారు? ఎన్నికల్లో పోటీ చేయడమంటే మాటలా? అని ప్రత్తిపాటి అన్నారు.
Andhra Pradesh : బీజేపీ అగ్రనేతలు కూడా ఏపీపై ఫోకస్ పెట్టారు. పవన్ కల్యాణ్ సైతం జనాల్లోకి వెళ్లనున్నారు. వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు.
తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో రత్నగిరిపై కొలువైన సత్యనారాయణ స్వామి సన్నిధిలో వారాహికి పూజలు చేయించి స్వామివారిని పవన్ కల్యాణ్ దర్శించుకుని వారాహి యాత్రను ప్రారంభించనున్నారు.
Andhra Pradesh : 8న విశాఖలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. 10న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు.
"రైతులను సంపద సృష్టిలో భాగస్వామ్యం చేయాలనుకున్నాం. రాజధాని కంటిన్యూ అయి ఉంటే ఇప్పటికే రూ. 2 లక్షల కోట్ల సంపద వచ్చుండేది" అని చంద్రబాబు అన్నారు.
జనసేనాని పవన్ కల్యాణ్ ‘వారాహి’యాత్ర ప్రారంభం కానుంది. ఇక ‘వారాహి’యాత్ర ఏపీలో షురూకానుంది.
కేంద్రం ఇస్తున్న నిధులు గుట్టు చప్పుడుగా ఖర్చు చేస్తున్నారని.. ఎక్కడా కేంద్రం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతోందని అన్నారు జీవీఎల్. రాష్ట్రం అప్పుల ఊబిలో కొట్టుకుంటుంటే కేంద్రం ఆర్ధిక సహాయం చేస్తుందన్నారు. కేంద్రం నిధులిస్తు�
Andhra Pradesh : పన్ను ఎగవేతదారుల నుంచి డబ్బు తీసుకుని వారికి జరిమానా విధించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్లు తేలింది.
శ్రీ గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో చెట్టు కూలింది.