Home » Andhra Pradesh
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో కారు, ఆర్టీసీ బస్సు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.
Nandamuri Balakrishna : జగన్ పాలనలో ప్రతి ఒక్కరూ బాధితులే. నాసిరకం మద్యం బ్రాండ్లతో ప్రజల అవయవాలను దెబ్బ తీస్తున్నారు. చెత్త మీద ట్యాక్స్ వేసి ప్రజల నడ్డి విరుస్తున్నారు.
సమయం లేదు మిత్రమా అంటూ బాలకృష్ణ డైలాగ్ చెప్పారు చంద్రబాబు.
సభా ప్రాంగణానికి అత్యంత సమీపంలో ఎన్టీఆర్ కటౌట్ నేలకొరిగింది. పెను ప్రమాదం తప్పింది.
Heat Waves : మొత్తంగా 5 చోట్ల 44 డిగ్రీలు, 13 ప్రాంతాల్లో 43 డిగ్రీలు, 3 చోట్ల 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఏపీలో 35 మండలాల్లో వడగాల్పులు వీచాయి.
ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్టీఆర్ పేరు చంద్రబాబుకు గుర్తుకొస్తుందని వైసీపీ ఎమ్మెల్యే విమర్శించారు.
"నేను గెలిస్తే కేజీ నుంచి పీజీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉద్యోగాల భర్తీ, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర, రూ.4,000 పెన్షన్ ఇస్తాను" అని పాల్ అన్నారు.
"మహానాడు వేదికగా రేపు యువతకి శుభవార్త చెబుతాం" అని లోకేశ్ చెప్పారు.
వివేకానంద మృతి కేసులో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపైనే ఇవాళ కూడా వాదనలు కొనసాగాయి.
మహానాడులో సందడి వాతావరణం నెలకొంది. మోరంపూడి జంక్షన్ వద్ద నుంచి సభా ప్రాంగణం వరకు పసుపు మయంతో రహదారి నిండిపోయింది.