Home » Andhra Pradesh
రెండు రోజులు మహానాడులో భాగంగా శనివారం ప్రతినిధుల సభ జరుగుతుంది. మహానాడు నుండి ఎన్నికల శంఖారావాన్ని టీడీపీ మోగించనుంది. అదేవిధంగా పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తారు.
రాజమహేంద్రవరంలో 1993లో మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించింది. ఆ తరువాత సంవత్సరం 1994 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 30ఏళ్ల తరువాత మరోసారి రాజమహేంద్రవరంలో ఘనంగా మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించనుంది.
చంద్రబాబుకు ఓటు వెయ్యమన్న పవన్ కల్యాణ్ మరి ఆయన చేస్తున్న తప్పులను ప్రశ్నించారా? అని కొట్టు సత్యనారాయణ నిలదీశారు.
అమరావతి ఎలక్ట్రానిక్ సిటీలో 26 జిల్లాల యువతకు వచ్చే 3.80 లక్షల ఉద్యోగాలు పోగొడుతున్నారంటూ మరో తీర్మానం చేయనున్నారు.
రాష్ట్రంలోని ప్రజలు చాలా కష్ట కాలంలో ఉన్నారు. ప్రశ్నించే సమాజాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ఒంగోలు మండలం వల్లూరు గ్రామ సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కాలెజ్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు.
TDP: టీడీపీ ఈ నెల 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలో మహానాడు నిర్వహించనుంది. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న వేళ దీనికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే మహానాడుకు సంబంధించిన అన్ని ఏర్
Andhra Pradesh: చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నాటి నుంచి ఇప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం వరకు ఏపీ ప్రభుత్వం ఈ నిధులు రాబట్టుకోవడంలో చేయని ప్రయత్నం లేదు.