Home » Andhra Pradesh
young man brutally stabbed : ప్రేమోన్మాది కేసుపై పోలీసులు ఫోకస్ పెట్టారు. మైనర్ బాలికను దారుణంగా హత్య చేసిన నిందితుడు ఢిల్లీబాబు కోసం పోలీసులు ముమ్మరంగా వేట సాగిస్తున్నారు. బాలికను హత్య చేసిన తర్వాత.. నిందితుడు అడవిలోకి పారిపోయినట్లు గుర్తించారు పోలీసుల�
CM Jagan’s visit to Delhi : ఏపీ సీఎం జగన్ హస్తిన పర్యటన ముగిసింది. 2021, జనవరి 19వ తేదీ మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన సీఎం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. సుమారు ఒకటిన్నర గంటపాటు జరిగిన సమావేశంలో సీఎం జగన్ అమిత్ షాతో ఏం మాట్లాడారు? రాష్ట్రం కోస�
Rowdy sheeter killed in Rajamahendravaram : పాత కక్షల నేపధ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ రౌడీ షీటర్ ను శనివారం రాత్రి దారుణంగా హత్య చేశారు. పట్టణంలోని త్రీటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆదెమ్మదిబ్బ బి బ్లాకుకు చెందిన రౌడీ షీటర్ కంచిపాటి సతీష్(25)కు అదే ప్�
161 new corona cases reported in Andhra Pradesh, One died : ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. వైరస్ బారినపడిన వారిలో 251 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 8,85,985 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంల
AP BJP Rath Yatra : ఆలయాలపై దాడి ఘటనలు ఏపీ రాజకీయాల్లో హీట్ రేపుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. చలో రామతీర్థం కార్యక్రమం నిర్వహించిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం.. ఆ సమయంలో జరిగిన పరిణామాల తర్వాత రాజకీయం మరింత క�
elephant died in container accident in chittoor district : చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులో జాతీయ రహాదారిపై కంటైనర్ ఢీకొని ఏనుగు మృతి చెందింది. కృష్ణగిరి – సూలగిరి జాతీయ రహదారిలో రోడ్డు దాటుతున్న ఏనుగును భారీ కంటైనర్ ఢీ కొట్టింది. దీంతో ఏనుగు తీవ్రంగా గాయపడి కింద పడిపోయింద�
నెల్లూరు లో ఒక సెలూన్ లో గుట్టుగా సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నగరంలోని దర్గామిట్ట లో ప్లాటినం సెలూన్ లో వ్యభిచారం జరుగుతోందనే విశ్వసనీయ సమాచారం తో పోలీసులు సెలూన్ పై దాడి చేశారు. దాడిలో కొల్ కత్తాకు చెందిన యువతితో �
Cock Fighting : ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. కోర్టు ఆంక్షలున్నా, పోలీసుల హెచ్చరికలు జారీ చేసినా పందెం రాయుళ్లు మాత్రం వెనకడుగు వేయలేదు. వారం రోజులుగా పందెం బరులను పోలీసులు ధ్వంసం చేసినా కోళ్లు మాత్రం కత్తికట్టాయి. రాష్�
కరోనా కాటేస్తున్నా.. కోర్టులు కాదన్నా.. కత్తులు దూసుకుంటున్నాయి పందెం కోళ్లు.. ఎమ్మెల్యేలే అతిథులుగా ఆనవాయితీ అంటూ.. పందెం రాయుళ్లు కోట్లలో బెట్టింగులు కాస్తూ కోడిపందేల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కరోనా భయం వెంటాడుతున్నా.. పోలీసులు ఎంత �