Andhra Pradesh

    ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం-నలుగురి మృతి

    January 7, 2021 / 08:41 AM IST

    Four killed in a Road Accident at Prakasam District  : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనడంతో నలుగురు మరణించగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మార్టురుకు సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూర

    ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా అరూప్ కుమార్ గోస్వామి

    January 6, 2021 / 04:03 PM IST

    Arup Kumar Goswami sworn in as the Chief Justice of the AP High Court : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా అరూప్‌ కుమార్ గోస్వామి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ గవర్నర్ హరిచందన్‌.. కొత్త న్యాయమూర్తితో ప్రమ

    జర్నలిస్ట్‌లకు అక్రిడిటేష‌న్ కార్డులపై హైకోర్టు స్టేటస్ కో

    January 6, 2021 / 06:25 AM IST

    జర్నలిస్ట్‌లకు మీడియా అక్రిడిటేష‌న్ కార్డుల జారీ వ్యవహారంపై స్టేటస్‌ కో విధించింది హైకోర్టు. కౌంటర్‌ దాఖలు చేయాలని సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జనవరి 25వ తేదీక�

    నిద్రపోతోందని, అయిదు రోజులుగా తల్లి శవంతోనే ఉన్న వ్యక్తి

    January 5, 2021 / 01:20 PM IST

    man who lived for five days with the corpse of a dead mother : తల్లి చనిపోయినా ఆమె అంత్యక్రియలు నిర్వహించకుండా, నిద్రపోతోందని అంటూ అయిదురోజులుగా అదే ఇంట్లో నివసిస్తున్న కొడుకు కధ పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. ఈ ఘటన స్ధానికంగా కలకలం రేపుతోంది. జిల్లాలోని జంగారెడ్డి గూ�

    స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం : అడ్డుగా ఉన్నాడని హత్య

    January 5, 2021 / 10:00 AM IST

    man killed by friend, due to illegal affair in anantapur district : మానవ సంబంధాలు, విలువలు రానురానూ దిగజారిపోతున్నాయి. ఆనందాలు, ఆప్యాయతలు పోయి.. వాటి స్థానంలో విద్వేషాలు, వైషమ్యాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాలు పెరిగిపోయి..అవి హత్యలు, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. తాత�

    ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతికి 6రోజుల సెలవులు

    January 4, 2021 / 09:39 PM IST

    Pongal Holidays: ఆంధప్రదేశ్‌లో సంక్రాంతి సెలవుల తేదీలను కన్ఫామ్ చేసింది గవర్నమెంట్. సోమవారం దీనిపై అధికారిక ప్రకటన చేసింది విద్యాశాఖ. జనవరి 12నుంచి 17వరకూ మొత్తం 6రోజుల పాటు సెలవులు ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సెలవులతో పాటు మరో రెండు రోజులు �

    పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి ఫైర్.. ఎన్నికల కోసమే కేసులు వాడుకుంటున్నారు!!

    January 4, 2021 / 03:05 PM IST

    JC Brothers: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచనాలకు మారుపేరైన జేసీ దివాకర్‌రెడ్డి సోదరుల దీక్ష వివాదాస్పదంగా మారింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ దీక్ష పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జేసీ సోదరుల్ని హౌజ్ అరెస్ట్ చేశారు. జేసీ ద�

    గుంటూరు జిల్లాలో టీడీపీ నేత పురంశెట్టి అంకులు దారుణ హత్య

    January 4, 2021 / 11:06 AM IST

    TDP Leader Puramsetti Ankulu murder : గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్‌, టిడిపి నేత పురంశెట్టి అంకులు (55) దారుణ హత్యకు గురయ్యారు. దాచేపల్లి సితార రెస్టారెంట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంద�

    ప్రకాశం జిల్లా మత్స్యకారులతో ప్రభుత్వం నేడు చర్చలు

    January 4, 2021 / 09:58 AM IST

    Fishermen Fight, Government talks with fishermen on prakasam district : ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో మత్స్యకారుల మధ్య నెలకొన్న వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగుతోంది. ఇవాళ ఇరువర్గాలకు చెందిన మత్స్యకారులతో మంత్రి సీదిరి అప్పలరాజు చర్చలు జరుపనున్నార�

    ఏపీ రాజకీయాల్లో రామతీర్థం రగడ

    January 4, 2021 / 09:41 AM IST

    ramateertham political battle in vizianagaram district : రామతీర్థం ఘటనపై ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఆదివారం కూడా రామతీర్థంలో హైటెన్షన్‌ కొనసాగింది.  విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండను మంత్రులు వెల్లంపల్లి, బొత్స పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు

10TV Telugu News