Home » Andhra Pradesh
Four killed in a Road Accident at Prakasam District : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనడంతో నలుగురు మరణించగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మార్టురుకు సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూర
Arup Kumar Goswami sworn in as the Chief Justice of the AP High Court : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ గవర్నర్ హరిచందన్.. కొత్త న్యాయమూర్తితో ప్రమ
జర్నలిస్ట్లకు మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ వ్యవహారంపై స్టేటస్ కో విధించింది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జనవరి 25వ తేదీక�
man who lived for five days with the corpse of a dead mother : తల్లి చనిపోయినా ఆమె అంత్యక్రియలు నిర్వహించకుండా, నిద్రపోతోందని అంటూ అయిదురోజులుగా అదే ఇంట్లో నివసిస్తున్న కొడుకు కధ పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. ఈ ఘటన స్ధానికంగా కలకలం రేపుతోంది. జిల్లాలోని జంగారెడ్డి గూ�
man killed by friend, due to illegal affair in anantapur district : మానవ సంబంధాలు, విలువలు రానురానూ దిగజారిపోతున్నాయి. ఆనందాలు, ఆప్యాయతలు పోయి.. వాటి స్థానంలో విద్వేషాలు, వైషమ్యాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాలు పెరిగిపోయి..అవి హత్యలు, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. తాత�
Pongal Holidays: ఆంధప్రదేశ్లో సంక్రాంతి సెలవుల తేదీలను కన్ఫామ్ చేసింది గవర్నమెంట్. సోమవారం దీనిపై అధికారిక ప్రకటన చేసింది విద్యాశాఖ. జనవరి 12నుంచి 17వరకూ మొత్తం 6రోజుల పాటు సెలవులు ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సెలవులతో పాటు మరో రెండు రోజులు �
JC Brothers: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచనాలకు మారుపేరైన జేసీ దివాకర్రెడ్డి సోదరుల దీక్ష వివాదాస్పదంగా మారింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ దీక్ష పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జేసీ సోదరుల్ని హౌజ్ అరెస్ట్ చేశారు. జేసీ ద�
TDP Leader Puramsetti Ankulu murder : గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టిడిపి నేత పురంశెట్టి అంకులు (55) దారుణ హత్యకు గురయ్యారు. దాచేపల్లి సితార రెస్టారెంట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంద�
Fishermen Fight, Government talks with fishermen on prakasam district : ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో మత్స్యకారుల మధ్య నెలకొన్న వివాదానికి ఫుల్స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగుతోంది. ఇవాళ ఇరువర్గాలకు చెందిన మత్స్యకారులతో మంత్రి సీదిరి అప్పలరాజు చర్చలు జరుపనున్నార�
ramateertham political battle in vizianagaram district : రామతీర్థం ఘటనపై ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఆదివారం కూడా రామతీర్థంలో హైటెన్షన్ కొనసాగింది. విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండను మంత్రులు వెల్లంపల్లి, బొత్స పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు