Home » Andhra Pradesh
Polavaram: జాతీయ ప్రాజెక్టు పోలవరానికి 2017–18 ధర లెక్కల ప్రకారం రూ.47వేల 725.74 కోట్ల అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన 15 జాతీయ ప్రాజెక్టులకు ఇచ్చిన తర
TTD released online quota of Rs.300 for January 2021 : తిరుమల శ్రీవారి ఆలయం లో జనవరినెలలో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులకు రూ.300 రూ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ బుధవారం విడుదల చేసింది. భక్తులు ముందస్తుగా ఆన్ లైన్ లోనే ప్రత్యేక దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలనిటీటీడీ �
Husband : అగ్ని సాక్షిగా తాళికట్టిన భర్త, ఆడపిల్ల పుట్టిందని… అదనపు కట్నం కోసం వేదించటం మొదలెట్టాడు. దీంతో భార్య కోర్టులో కేసు వేసింది. కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండగా విడాకులు ఇవ్వాలని లేకపోతే భార్య నగ్నచిత్రాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా�
Minister Perni Nani counter to Janasena Chief Pawan Kalyan : ఈ భూ ప్రపంచంలో చిడతలు వాయించి డబ్బు సంపాదించటంచేతనైందంటే అది ఒక్క చిడతలనాయుడుకే చెల్లిందని సమాచారశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న గుడివాడలో తన గురించి చేసిన వ్యాఖ్యలపై ఆయన మ�
Minor girl gang raped 2days by facebook friend : కరోనా కష్ట కాలంలో ఆన్ లైన్ క్లాసులకోసం పిల్లలకు ఇచ్చిన స్మార్ట్ ఫోన్ తో సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకున్నారు. అవి దారి తప్పి ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఫేస్ బుక్ లో పరిచయమైన స్నేహం ముదిరి ప్రేమగా మారింది.
UK returnees in AP test Covid-19 positive : యూకేలో కొత్త రకం కరోనా స్ట్రైయిన్ భయకంపితులను చేస్తోంది. ఇంకా కరోనా తగ్గుముఖం పట్టకముందే..మరో వైరస్ వ్యాపిస్తుండడం అందర్నీ కలవరపెడుతోంది. యూకే నుంచి వచ్చిన వారు వివిధ దేశాలకు వెళుతుండడంతో అధికారులు అలర్ట్ అయిపోయారు. పలు ని�
young girl assasinated her husband help with lover, kurnool : కాలేజీ చదివే రోజుల్లో ఏర్పడే పరిచయాలు, ప్రేమలు శాశ్వతం అనుకుని కాబోయే భర్తను ప్రియుడితో కలిసి అంతమొందించిన యువతి ఉదంతం కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. ఆళ్లగడ్డకు చెందిన యువతి స్థానికంగా ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో �
Distribution Of House Pattas At Srikalahasti : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అర్హులైన పేదవాళ్లకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా..తమ ప్రభుత్వం ఇళ్లు కట్టిచ్చి ఇస్తోందని సీఎం జగన్ వెల్లడించారు. ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో లబ్ది దారుల ఎంపికలో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడలేదన
covid vaccine:కరోనా వైరస్ వ్యాక్సిన్ (COVID-19 వ్యాక్సిన్) అత్యవసర ఉపయోగం భారతదేశంలో ఆమోదించగా, వ్యాక్సినేషన్ ప్రక్రియ సన్నాహాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే టీకా వ్యవస్థలను అంచనా వేయడానికి నాలుగు రాష్ట్రాల్లో రిహార్సల్ జరుగుతోంది. పంజాబ్, అస్స�