Home » Andhra Pradesh
JC brothers’ Hunger strike : heavy police force deployed in Tadipatri : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచనాలకు మారుపేరైన జేసీ దివాకర్రెడ్డి సోదరులు నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. దాడులు, ప్రతిదాడులతో అట్టుడికిన అనంతపురం జిల్లా తాడపత్రిలో ఇవాళ దీక్షకు ఏర్పాట్లు చేసుకున్నారు. తన కుటుంబం
Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 238 కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు చనిపోయారు. ఈ మేరకు 2021, జనవరి 02వ తేదీ శనివారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. 48 వేల 518 శాంపిల్స్ పరీక�
Prostitution racket busted in Machilipatnam :కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జనావాసాల మధ్య నిర్వహిస్తున్న వ్యభిచార గృహం పై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. చిలకలపూడి పోలీసు స్టేషన్ పరిధిలోని శిడింబి అగ్రహారంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మహిళ ఈ వ్యాపారం నిర్�
Lord Subrahmanya statue destroyed at Rajamahendravaram : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. దుండగులు గతంలో అంతర్వేది రధాన్ని దగ్ధం చేయగా, ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్ధం లో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి పక్కన�
AP won 3rd rank and award in PMAY Urban Housing : పీఎంఏవై అర్బన్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్కు 3వ ర్యాంకు, అవార్డు లభించింది. బెస్ట్ప్రాక్టీస్, ఇన్నోవేషన్ ప్రత్యేక కేటగిరీలో ఏపీ రెండు అవార్డులు సొంతంచేసుకున్నది. బెస్ట్ప్రాక్టీస్, ఇన్నోవేషన్ ప్రత్యేక క
YCP MLC Challa Ramakrishna Reddy passed away, due to corona : కరోనా వ్యాధి బారిన పడి మరో ప్రజాప్రతినిధి కన్నుమూశారు, కోరనా వైరస్ సోకి వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం మృతి చెందారు. గతనెల 13వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. చికిత్స నిమిత్తం ఆయన హ�
cop father help cyber crime police, arrested his criminal son : కరోనా కష్టకాలంలో ఏర్పడ్డ ఆర్ధిక కష్టాలు గట్టెక్కటానికి పలువురు రుణయాప్ ల బారినపడి లబో దిబో మంటున్నారు.రుణయాప్ ల నిర్వాహకులు పెట్టే వత్తిడి తట్టుకోలేక కొందరు చిన్నవయస్సులోనే బలవన్మరణాలకు పాల్పడ్డారు. చైనా కంపెనీలు
Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 338 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు, వైఎస్ఆర్ కడప, విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 31వ తేదీ గురువారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్లో
Kingfisher and Budweiser beer : కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఎప్పటిలా..పాత బ్రాండ్లేనా…తాగడం, ఛ..అనుకుంటున్నారా ? పక్క రాష్ట్రంలోకి వెళ్లిపోదామా ? అని ఆలోచిస్తున్న వారు ఒక్కసారి ఆగండి. ఏపీలో కొద్ది రోజులుగా ఆగిపోయిన పాత బీర్ బ్రాండ్లను మరలా సేల్స్ చేయనున్నారు.
Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 349 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 30వ తేదీ బుధవారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్లో వెల్లడించి�