Andhra Pradesh

    తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్ – జేసీ బ్రదర్స్ ఆమరణ నిరాహార దీక్ష

    January 4, 2021 / 09:01 AM IST

    JC brothers’ Hunger strike : heavy police force deployed in Tadipatri : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచనాలకు మారుపేరైన జేసీ దివాకర్‌రెడ్డి సోదరులు నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. దాడులు, ప్రతిదాడులతో అట్టుడికిన అనంతపురం జిల్లా తాడపత్రిలో ఇవాళ దీక్షకు ఏర్పాట్లు చేసుకున్నారు. తన కుటుంబం

    ఏపీలో కరోనా..24 గంటల్లో 238 కేసులు, ముగ్గురు మృతి

    January 2, 2021 / 05:42 PM IST

    Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 238 కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు చనిపోయారు. ఈ మేరకు 2021, జనవరి 02వ తేదీ శనివారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. 48 వేల 518 శాంపిల్స్ పరీక�

    వ్యభిచార గృహంపై పోలీసుల దాడి, ముగ్గురి అరెస్ట్

    January 2, 2021 / 09:01 AM IST

    Prostitution racket busted in Machilipatnam :కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జనావాసాల మధ్య నిర్వహిస్తున్న వ్యభిచార గృహం పై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. చిలకలపూడి పోలీసు స్టేషన్ పరిధిలోని శిడింబి అగ్రహారంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మహిళ ఈ వ్యాపారం నిర్�

    ఏపీలో మరో ఆలయంలో విగ్రహం ధ్వంసం

    January 1, 2021 / 01:29 PM IST

    Lord Subrahmanya statue destroyed at Rajamahendravaram :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. దుండగులు గతంలో అంతర్వేది రధాన్ని దగ్ధం చేయగా, ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్ధం లో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి పక్కన�

    పీఎంఏవై అర్బన్‌ ఇళ్ల నిర్మాణం.. ఆంధ్రప్రదేశ్‌కు 3వ ర్యాంకు, అవార్డు

    January 1, 2021 / 12:26 PM IST

    AP won 3rd rank and award in PMAY Urban Housing : పీఎంఏవై అర్బన్‌ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు 3వ ర్యాంకు, అవార్డు లభించింది. బెస్ట్‌ప్రాక్టీస్, ఇన్నోవేషన్‌ ప్రత్యేక కేటగిరీలో ఏపీ రెండు అవార్డులు సొంతంచేసుకున్నది. బెస్ట్‌ప్రాక్టీస్, ఇన్నోవేషన్‌ ప్రత్యేక క

    కరోనాతో వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి

    January 1, 2021 / 11:07 AM IST

    YCP MLC Challa Ramakrishna Reddy passed away, due to corona : కరోనా వ్యాధి బారిన పడి మరో ప్రజాప్రతినిధి కన్నుమూశారు, కోరనా వైరస్ సోకి వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం మృతి చెందారు. గతనెల 13వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. చికిత్స నిమిత్తం ఆయన హ�

    శభాష్ పోలీస్ – రుణ యాప్ ల నిందితుడైన కొడుకును పట్టిచ్చిన ఏఎస్సై

    January 1, 2021 / 09:45 AM IST

    cop father help cyber crime police, arrested his criminal son : కరోనా కష్టకాలంలో ఏర్పడ్డ ఆర్ధిక కష్టాలు గట్టెక్కటానికి పలువురు రుణయాప్ ల బారినపడి లబో దిబో మంటున్నారు.రుణయాప్ ల నిర్వాహకులు పెట్టే వత్తిడి తట్టుకోలేక కొందరు చిన్నవయస్సులోనే బలవన్మరణాలకు పాల్పడ్డారు. చైనా కంపెనీలు

    Covid 19 Cases AP : 24 గంటల్లో 338 కేసులు, 328 మంది డిశ్చార్జ్

    December 31, 2020 / 06:05 PM IST

    Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 338 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు, వైఎస్ఆర్ కడప, విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 31వ తేదీ గురువారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో

    నయా సాల్ జోష్ : ఏపీలో కింగ్ ఫిషర్, బడ్వైజర్ బీర్లు సేల్స్

    December 31, 2020 / 01:46 PM IST

    Kingfisher and Budweiser beer : కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఎప్పటిలా..పాత బ్రాండ్లేనా…తాగడం, ఛ..అనుకుంటున్నారా ? పక్క రాష్ట్రంలోకి వెళ్లిపోదామా ? అని ఆలోచిస్తున్న వారు ఒక్కసారి ఆగండి. ఏపీలో కొద్ది రోజులుగా ఆగిపోయిన పాత బీర్ బ్రాండ్లను మరలా సేల్స్ చేయనున్నారు.

    AP Covid 19 : 24 గంటల్లో 349 కేసులు, 472 మంది డిశ్చార్జ్

    December 30, 2020 / 05:28 PM IST

    Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 349 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 30వ తేదీ బుధవారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించి�

10TV Telugu News