Andhra Pradesh

    ‘థాంక్యూ జగనన్న’ అంటూ సీఎం‌పై అభిమానం చాటుకున్న‘అనంత’ లబ్దిదారులు

    December 27, 2020 / 05:14 PM IST

    House plots distribution in Anantapur district : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ‘అనంత’ లబ్ధిదారులు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గానికి సంబంధించి లబ్ధిదారులకు కొడిమి

    టీటీడీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు

    December 27, 2020 / 04:48 PM IST

    Old age homes will be set up under the auspices of TTD : తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వృద్ధాశ్రమాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని  చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ లెప్రసీ ఆసుపత్రి,  వృద్ధాశ్రమా�

    కరోనా స్ట్రెయిన్ : యూకే నుంచి వచ్చిన వారి కోసం నెల్లూరు జిల్లాలో వేట

    December 27, 2020 / 02:53 PM IST

    Super-spreading’ Covid Strain Horror in Nellore district :  ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఏ రేంజ్ లో వణికిస్తోందో అందరికీ తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించి ప్రజలను భయపెట్టింది. దీన్ని నియంత్రించడం కోసం చాలా దేశాలు వ్యాక్సిన్ తయారు చేసే పనిలో పడ్డాయి. రేప�

    కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది.. ఏపీలో 28,29 తేదీల్లో ‘డ్రై రన్’

    December 26, 2020 / 11:52 AM IST

    Dry run for COVID-19 vaccine Andhra Pradesh : భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ ‘డ్రై రన్’ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నాలుగు రాష్ట్రాలను ఎంచుకుంది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఈ నెల (డిసెంబర్ 2020) 28, 29 తేదీల్లో వ్యాక్సినేషన్ డ్రై�

    పట్టాల పండుగ.. ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ

    December 25, 2020 / 08:21 AM IST

    Distribution of 30 lakh house sites: ఏపీలోని పేదలకు మరో పండుగను తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఇళ్లులేని పేదలకు ఇవాళ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనుంది. 30 లక్షల 75వేల మంది మహిళలకు ఇవి అందజేయనుంది. అంతేకాదు..15 లక్షలకుపైగా ఇళ్ల పనులు మొదలుపెట్టనుంది ప్రభుత్వం. �

    రాజమండ్రిలో కరోనా న్యూ స్ట్రెయిన్ టెన్షన్..!

    December 24, 2020 / 08:38 AM IST

    Covid New Strain Tension Rajahmundry : రాజమండ్రిలో కరోనా న్యూ స్ట్రెయిన్ టెన్షన్ పట్టుకుంది. యూకే నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నెల 21న యూకే నుంచి మహిళ ఢిల్లీ వచ్చింది. అక్కడే మహిళను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు క్వారంటైన్ లో ఉంచారు. రిపోర�

    COVID 19 in AP : 24 గంటల్లో 379 కేసులు, ముగ్గురు మృతి

    December 23, 2020 / 05:57 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 379 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 23వ తేదీ బుధవారం సాయంత్రం ప్రభుత్వ

    ఒకరి బలవన్మరణంతో మారణాయుధాలు,కిడ్నాప్ ముఠాగుట్టు రట్టు

    December 23, 2020 / 11:59 AM IST

    Visakha police busted fraud gang, arrested : విశాఖ జిల్లా అనకాపల్లి గవర పాలెనికి చెందిన భీశెట్టి లోకనాధం(30) అనే వ్యక్తి గతనెల 27 తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతరం కుటుంబ సభ్యులు ఇల్లు శుభ్రం చేస్తుండగా రెండు పిస్టళ్లతో పాటు 18 బుల్లెట్లు దొరికాయి. వెంటనే వారు పో�

    స్నేహితులతో కలిసి భార్య పై అత్యాచారం చేసిన భర్త

    December 20, 2020 / 05:51 PM IST

    husband raped wife ,along with his friends : తాళి కట్టిన భార్యపై స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన కిరాతక భర్త ఉదంతం గుంటూరులో వెలుగు చూసింది. గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన షేక్ మీరావలికి అదే ప్రాంతానికి చెందిన మహిళతో ఏడేళ్ళ క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పి�

    ప్రాణం తీసిన వివాహేతర సంబంధం-బలవన్మరణానికి కారణమైన వాట్సప్ స్టేటస్

    December 20, 2020 / 12:21 PM IST

    event dancer ends life in Vijayawada : విజయవాడ వాంబే కాలనీలో బలవ్మరణానికి పాల్పడిని ఈవెంట్ డ్యాన్సర్ గాయత్రి వ్యవహారంలో అక్రమ సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. తన భర్తతో తోటి డ్యాన్సర్ దిగిన ఫోటోను, వాట్సప్ స్టేటస్ గా పెట్టుకోవటంతో మొదలైన గొడవ మహిళ ప్రాణం

10TV Telugu News