Home » Andhra Pradesh
COVID 19 in Andhrapradesh : ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు..ప్రస్తుతం వందల సంఖ్యకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 64 వేల 099 శాంపిల్స్ పరీక్షించగా..478 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 16వ తేదీ బుధవారం సాయంత్రం
Eluru Mystery Disease : ఏలూరులో వింత వ్యాధికి పురుగుమందుల అవశేషాలే కారణమని ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సహా ప్రఖ్యాత సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. గత కొన్ని రోజులుగా ఏలూరులో వింత వ్యాధి కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. న్య�
local body elections : ఏపీలో స్థానిక సంస్దల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేయాల్సి ఉన్నందున స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని అడిషనల్ అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. వచ్చే �
Husband killed wife”s lover, ongole : ప్రకాశం జిల్లా ఒంగోలులో పట్టపగలే దారుణ హత్య జరిగింది. రంగరాయుడు చెరువు సమీపంలోని గాంధీపార్కు వద్ద ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. హత్య చేసిన వారు వెంటనే పోలీసు స్టేషన్ లో లొంగిపోయారు. ఒంగోలులోని సిరికళ షాపింగ్ మాల్ లో పని చేస్త
Thiruppavai to replace Suprabhata Seva : తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆనాటి ఉదయం 6.04 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుండి స్వామివారికి నిర్
Husband commits suicide : చెప్పా పెట్టకుండా భార్య బంధువుల ఇంటికి వెళ్లటం…. ఆమె చెప్పులు గోదావరి నది ఒడ్డున దొరకటంతో ఆందోళన చెందిన భర్త, భార్య కోసం గోదావరి లో దూకి ప్రాణాలు వదిలాడు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నం గ్రామంలో యర్రంశెట్టి వె�
cold is different Telugu States : క్రమేణా చలి పెరుగుతోంది. రోజురోజుకూ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణంగా వేడి ఎక్కువగా ఉండే విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో సైతం చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ, కొండప్రాంతాల్లోని ప్రజలను చలిపులి వణికిస్తోంది. విశాఖపట్నం జ
people fainting in gunturu district : మొన్న ఏలూరు, నిన్న నెల్లూరు. నేడు గుంటూరు ప్రజలు తెలియని వ్యాధితో స్పృహ తప్పి పడిపోతున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలోని కాలనీ వాసులు స్పృహ తప్పిపడిపోతున్నారు. కాలనీకి చెందిన యువకుడు శనివారం రాత్రి స్పృహతప్పి �
వాతావరణ పరిస్థితులు.. రాష్ట్రంలో ప్రజలు విస్మరిస్తున్న జాగ్రత్తలు చూసి కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒక దశలో రోజుకు 10 వేల వరకూ నమోదైన కేసులు క్రమంగా తగ్గి ప్రస్తుతం రోజుకు 600 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ప్రస�
What does the Eluru incident say : ఏలూరు ఘటన ఏం చెబుతోంది..? పెస్టిసైడ్సే ముగ్గురి ప్రాణాలు తీశాయా..? పంటలపై పురుగు మందులు అధికంగా వాడటమే ఇంతమందిని ఆస్పత్రి పాలు చేసిందా..? మనం రోజూ తీసుకునే బియ్యం, కూరగాయల ద్వారా క్రిమిసంహారకాలు మన ఒంట్లో తిష్ట వేస్తున్నాయా..? మనం తి