Andhra Pradesh

    ఏపీలో కరోనా కేసులు 664 మాత్రమే

    December 3, 2020 / 08:22 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ సంఖ్య తగ్గినట్లుగా కనిపిస్తుంది. బుధవారం రోజు మొత్తంలో 63వేల 49మందికి జరిపిన టెస్టుల్లో అన్ని రకాల శాంపుల్స్ కలిపి 664మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ కోవిడ్ కారణంగా చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దర�

    ఏపీ ఆర్ధిక పరిస్ధితిపై ఆర్ధిక మంత్రికి లేఖ రాసిన సురేష్ ప్రభు

    December 3, 2020 / 12:42 AM IST

    suresh prabhu wrote a letter to nirmala sitharaman on AP financial status : ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్ధితి ఆందోళనకరంగా మారిందంటూ కేంద్ర మాజీమంత్రి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటి ప్రభుత్వం అప్పులు చేస్తో�

    ఏపీకి భారీ ముప్పు

    December 2, 2020 / 12:12 PM IST

    మద్యానికి డబ్బులు తక్కువయ్యాయని కూతుర్ని తాకట్టు పెట్టిన తండ్రి

    December 1, 2020 / 10:40 PM IST

    father mortgage her daughter to bar owners for liquor  : తాగుడికి బానిసైన తండ్రి, తాగడానికి డబ్బులు కోసం కన్న కూతుర్ని తాకట్టు పెట్టిన ఘటన విజయవాడలో వెలుగు చూసింది. ఇంత వరకు మద్యం కోసం తల్లిపై దాడి చేసిన కొడుకుని భార్యపై దాడి చేసిన భర్త వార్తలను ఎన్నో చూశాం కానీ ఈ రోజు మత్తు క�

    ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, 24 గంటల్లో 381 కేసులు

    November 30, 2020 / 08:44 PM IST

    Covid Positive Cases In Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో క్రమక్రమంగా కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. తొలుత వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. భారీగానే కరోనా టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 24 గంటల్లో 381 కోవిడ్ 19 పాజిటి�

    హాట్ హీట్ : ఏపీ అసెంబ్లీ ఫస్ట్ డే

    November 30, 2020 / 08:04 PM IST

    Andhra Pradesh Winter Assembly : ఏపీ అసెంబ్లీ తొలిరోజే వాడీవేడిగా మొదలైంది. మొదటి రోజు సంతాప తీర్మానం తర్వాత బీఏసీ సమావేశం జరిగింది.. అనంతరం పలు బిల్లుల్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వ్యవసాయ రంగంపై చర్చ జరిగింది. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన�

    ఏపీలో గ్రామ సచివాలయాల పనితీరు భేష్…కర్ణాటక బృందం

    November 29, 2020 / 07:11 AM IST

    Karnataka team in Anantapur to study village secretariats : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన గ్రామ సచివాలయాల వ్యవస్థ దేశానికే ఆదర్శమని కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్‌ అధికారుల బృందం ప్రశంసలు కురిపించింది. సచివాలయాల పనితీరును పర్యవేక్షించటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లా�

    ఏపీలో కరోనా తగ్గుముఖం.. వెయ్యి లోపే కేసులు

    November 28, 2020 / 06:39 PM IST

    AP Covid-19 positive Cases : ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు. రాష�

    సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎస్పీ చరణ్

    November 27, 2020 / 11:26 AM IST

    sp charan thanks ap cm ys jagan : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల్లూరు లోని ప్రభుత్వ సంగీతనృత్యకళాశాలకు దివంగత దిగ్గజ గాయకుడు పద్మశ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టటం పట్ల ఆయన కుమారుడ ఎస్పీ చరణ్ హర్షం వ్యక్తం చేశారు. తనతండ్రికి తక్కిన గొప్ప గౌరవమని, సీఎం జగన్ మ

    ఏపీ కేబినెట్ భేటీ : కీలక అంశాలపై చర్చ, పోలవరం వద్ద వైఎస్ఆర్ విగ్రహం!

    November 27, 2020 / 06:37 AM IST

    AP Cabinet Meeting : ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌ సమక్షంలో క్యాంప్‌ ఆఫీస్‌లో మంత్రివర్గం భేటీ అవుతుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్‌ చ

10TV Telugu News