Home » Andhra Pradesh
AP Covid-19 positive Cases : ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు. రాష�
cm jagan ports industrial corridors: పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లపై ఏపీ సీఎం జగన్ రివ్యూ చేశారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రెండున్నరేళ్లలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టు నిర్మాణాలు పూర్తి కావాలని అధికారు�
visakha drugs bike racings: విశాఖ నగరంలో విష సంస్కృతి శరవేగంగా విస్తరిస్తోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ తప్పటడుగులు వేస్తోంది నగర యువత. సోషల్ మీడియా వేదికగా జీవితాలను నాశనం చేసుకుంటోంది. డ్రగ్స్కు టెలిగ్రామ్.. బైక్ రేసింగ్లకు వాట్సాప్ గ్రూప్లు �
pilli subhash vs trimurthulu: తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో విభేదాలు పెరుగుతూ పోతున్నాయని అంటున్నారు. అధికార పార్టీ అనగానే పెత్తనం కోసం ప్రయత్నాలు చేసేవారే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు జిల్లాలో జరుగుతున్నదీ అదే. ఒకరంటే ఒకరి పడదని పార్టీ కార్యకర్తలు చెవులు కొరు
AP Covid positive Cases : ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు. రాష్�
pawan kalyan tirupati ticket: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తిరుపతి సీటుపై నడ్డాతో చర్చిస్తున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థిని బరిలోకి దింపాలని పవన్ భావిస్తున్నారు. అయితే అక్కడ తమ అభ్యర్థి పోటీ �
kadapa police sieze one crore rupees: కడప జిల్లాలో పోలీసులు భారీగా నగదుని స్వాధీనం చేసుకున్నారు. పీపీ కుంట చెక్ పోస్ట్ సమీపంలో జరిపిన తనిఖీల్లో కోటికి పైగా నగదు పట్టుబడింది. కర్నాటక నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారులో ఈ నగదు దొరికింది. నగదు ఎవరిది? ఎవరికి చేరుతుం�
cm jagan serious: తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ మీటింగ్ లో వైసీపీ నేతల రభసపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. వైసీపీ నేతల మధ్య వాగ్వాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంపై మండిపడ్డారు. ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో ఎమ్�
severe nivar cyclone : నివార్ తుఫాన్ గండం ముంచుకొస్తోంది. అతి తీవ్ర తుఫాన్గా మారి తీరం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. కడలూరుకు 180 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 190 కిలోమీటర్లు, చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు(నవంబర్ 26,2020) తెల్లవారుజామున తమి�
mla kondeti chittibabu pathetic condition: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల తీరు చర్చనీయాంశంగా మారింది. తొలిసారి ఎమ్మెల్యే అయిన తనను మంత్రి పినిపె విశ్వరూప్ తొక్కేస్తున్నారని కొండేటి చిట్టిబాబు చాలా ఫీలైపోతున్నారట. నేతల మధ్య వివ�