Home » Andhra Pradesh
AP Covid-19 positive Cases : ఏపీలో కరోనా వైరస్ మరణాల సంఖ్య భారీగా తగ్గింది. కరోనా కేసులు కూడా రోజురోజుకీ క్రమంగా తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంత�
Strange disease in Eluru : అంతుచిక్కని అనారోగ్యం.. ఏలూరు ప్రజలను ఇంకా వేధిస్తోంది. ఇప్పటికే వందల మంది బాధితులు ఈ వ్యాధి కారణంగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ వ్యాధి కారణంగా ఆస్పత్రిలో చేరి.. మెరుగైన చికిత్స కోసం విజయవాడకు వచ్చిన బాధితుల్లో ఇద్దరు మృతి చెందారు. మృతుల�
AP Covid-19 positive Cases : ఏపీలో కరోనా వైరస్ మరణాల సంఖ్య భారీగా తగ్గింది. కరోనా కేసులు కూడా రోజురోజుకీ క్రమంగా తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంత�
తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో ఆర్థికంగా నిలదొక్కుకొని మహిళలు జీవన స్థాయిని, ప్రమాణాలను పెంచుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకం “జగనన్న జీవక్రాంతి” ప్రారంభమైంది. ఈ పథకాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించిన �
AP Covid-19 positive Cases : ఏపీలో కరోనా వైరస్ మరణాల సంఖ్య భారీగా తగ్గింది. కరోనా కేసులు కూడా రోజురోజుకీ క్రమంగా తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంత�
Income tax raids in chettinad group : తమిళనాడుకు చెందిన చెట్టినాడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు చేస్తున్నారు. చెన్నై ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, ముంబై తో పాటు 50 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి, దాదాపు 100 టీమ్స్ తో ఈ సోదాలు నిర్వహిస్తున్�
ఏలూరుకు ఏమైంది ? ఇప్పుడిదే ప్రశ్న అందరినీ కలవరపెడుతోంది. వింత వ్యాధికి కారణం ఏంటనేది స్పష్టంగా తేలడం లేదు. ఏలూరులో పర్యటిస్తున్న ఎయిమ్స్ All India Institute Of Medical Science (AIIMS) బృందం.. వింత వ్యాధిపై ఏం తేల్చింది..? వింత వ్యాధిపై ఎయిమ్స్ ఫస్ట్ రిపోర్ట్లో ఏముంది.
Car set ablaze in Vijayawada : విజయవాడలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద వశాత్తు కారులో మంటలు చెలరేగి కారు మొత్తం కాలి బుడిదైంది. ప్రమాదాన్ని పసిగట్టిన కారులోని వారు కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు, నిర్మలా నగర్ కు చెందిన వెంకట రెడ్డి
water contamination is the reason of eluru mysterious disease : పశ్చిగోదావరి జిల్లా ఏలూరులో మున్సిపల్ ట్యాంక్ నీళ్లే కొంపముంచాయా? అందులో ప్రమాదకర పదార్ధాలు కలిశాయా? అంటే అవుననే అంటున్నాయి పలు కెమికల్ అనాలసిస్ సంస్థలు. తమ నివేదికల్లో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెల్లడించాయి. ఏల�
అంతుచిక్కని వింత వ్యాధి అసలు ఎందుకు వస్తోందో అర్థం కావట్లేదు.. ఏమైందో కారణం తెలియదు.. కానీ, వ్యాధిగ్రస్తుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అనూహ్యంగా పెరుగుతున్న బాధితులతో ఆసుపత్రుల్లో పడకలు నిండిపోతున