Home » Andhra Pradesh
Lady SI fell in love with a constable : నెల్లూరు జిల్లాలో కానిస్టేబుల్ తో ఓ లేడీ ఎస్సై జరుపుతున్న ప్రేమాయణం ఇప్పుడం సంచలనంగా మారింది. చివరికి ఈ విషయం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో దిశ పోలీసు స్టేషన్లో పని చేస్తున్న ఆ లేడీ ఎ్ససైని వీఆర్ కు పంపించారు. ఎస్సై వీఆర్ కు వెళ్ల�
Husband kills wife, due to illegal affair : సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తి కారణంగా కుటుంబంలో చిచ్చురేగింది. ఆరేళ్లుగా కాపురం చేస్తున్న భార్యా భర్తలు విడిపోయారు. పెద్దల సమక్షంలో విడిపోదామని భార్య నిర్ణయించుకుంది. కోపం పట్టలేని భర్త ప్రియుడితో బైక్ పై వెళుతున్న �
Covid In Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 69 వేల 062 శాంపిల్స్ పరీక్షించగా..458 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. గుంటూరులో ఒకరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 534 మంది కోవిడ్ నుంచి ప�
fixed electricity charges Film Theaters : సినీ పరిశ్రమకు ఏపీ సర్కార్ ఊరటనిచ్చే వార్త వినిపించింది. కరోనా కారణంగా దెబ్బతిన్న పరిశ్రమకు చేయూతనిచ్చేలా నిర్ణయాలు తీసుకుంది. 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేసేందుకు డిసైడ్ అ�
newly married couples suicide at visakhapatnam :ఓ ప్రేమకధ కారణంగా ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకన్నఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. విశాఖపట్నం సుందరయ్య కాలనీకి చెందిన నాగిణి అనే మహిళకు పాపారావు అనే వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది.నాలుగేళ్ళు సాఫీగా సాగిన వా�
Supreme Court :రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని పిటిషన్లపై స్టే విధిస్తున్నట్లు 2020, డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం వెలువరించింది. సెలవులు తర్వాత..తదుపరి విచారణ కొనసాగిస్తామని స్పష్ట�
Sangam Dairy, Amul Controversy : అమూల్ ఆయుధాన్ని విపక్ష నాయకుడిపై ఎక్కు పెట్టాలని చూస్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే. బినామీలతో డెయిరీని నడుపుతూ లాభాలు పంచుకుంటున్నారని ఎమ్మెల్యే అంటుంటే… కాదు కాదు నిజమైన రైతులతోనే నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే అంటున్నారు
covid19 in ap : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తొలుత వేల సంఖ్యలో నమోదయిన కేసులు..ప్రస్తుతం వందల సంఖ్యకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 63 వేల 821 శాంపిల్స్ పరీక్షించగా..534 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 17తేదీ గురువారం సాయంత్రం ప్రభుత్వం మెడి�
CM Jagan On Amaravati Lands Insider Trade : అమరావతి రాజధాని అని ముందే నిర్ణయించుకున్నారని, బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేయించారని సీఎం జగన్ వెల్లడించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసి తక్కువ ధరకు భూములు కొన్నారని, భూముల ధరలు పడిపోతాయనే భయంతో ఉద్యమం చేయిస్తున్నారంటూ మం
AP Jana Rana Bheri : అమరావతి రైతులు ఉద్యమం నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు ఏడాదిగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఉద్యమం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఇవాళ రాయపూడిలో జనభేరి పేరుతో భ�