Home » Andhra Pradesh
గత ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదన్న సీఎం చంద్రబాబు.. విద్యుత్ శాఖలో ఐదేళ్లలో 79శాతం అప్పు పెరిగిందని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రజలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేయబోతున్నామని కలెక్టర్ సృజన తెలిపారు.
రోజుకు ఒక్కొక్కరికి సగటున 20 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయాలని విధివిధానాల్లో పొందుపరిచారు. ప్రజలే నేరుగా డిపో వద్దకు లారీ, ట్రాక్టర్, ఎడ్లబండి వంటి వాహనాలు తీసుకొచ్చి ఇసుకను తీసుకెళ్లవచ్చు.
నాడు పార్టీ ప్రయోజనాల కోసం ఒక్క మాట మీద పని చేసిన ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు.. ఇప్పుడు తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం గిరి గీసి చర్చించుకోబోతున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ సైతం ఆయన కృషిని, త్యాగాన్ని గుర్తు చేస్తూ తగిన గౌరవం కల్పించాల్సిందిగా సీఎం చంద్రబాబుకు సూచించారని తెలుస్తోంది. మొత్తానికి అధినేతల ఇద్దరి ఆశీస్సులు ఉన్న ఆ నేతను ఏ పదవి వరించబోతోందోననేదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
మొత్తానికి ఈ సారి ఢిల్లీ నుంచి నిధులు సాధించే విషయంలో పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్నారు చంద్రబాబు. అందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటనను గమనిస్తున్నవారంతా... అప్పుడో లెక్క.. ఇప్పుడో లెక్క అంటూ విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత చాలా ఫైళ్లు మాయం చేశారని, కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని డిలీట్ చేశారంటున్నారు. సాంకేతిక నిపుణుల సహకారంతో డిలీట్ చేసిన ఫైళ్లు రికవరీ చేస్తోందట ప్రభుత్వం.... కానీ, గల్లంతైన నోట్ ఫైళ్లు ఎక్కడున్నాయో తెలియడ�
కేంద్ర ఉపరితల రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం, రోడ్ల అభివృద్ధిపై చర్చించారు. ఏపీలో పెండింగ్ లో ఉన్న పలు హైవేల నిర్మాణంపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
వైసీపీ కీలక నేతలు టార్గెట్గా ఆపరేషన్ మొదలుపెట్టిన చంద్రబాబు సర్కారు... ఇప్పటికే చాలా మంది నేతల ప్రమేయాన్ని గుర్తించినట్లు సమాచారం. మొత్తం కేసులను ఓ కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.
వాస్తవ ఆర్థికస్థితిని వెల్లడించంలో అధికారుల వైఫల్యం కనిపిస్తుంది. గత టీడీపీ పాలనలో జరిగిన పనులన్నింటికీ జగన్ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు.