Home » Andhra Pradesh
శ్వేతపత్రాలతో కాలయాపన తప్ప ప్రజలకు ఒరిగేది ఏంటి..? ఒక్కరినైనా దోషిగా చూపించగలిగారా..?
అధికారాన్ని తలకెక్కించుకోవద్దని మంత్రులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్బోధించారు.
ఒకసారి తమ భూములను చెక్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎవరూ అధైర్య పడొద్దని, ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేబోమని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఏపీ ప్రభుత్వంలో మెగాస్టార్ చిరంజీవి భాగం కానున్నారా? గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారంలో నిజమెంత?
ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వైసీపీపై సీఎం చంద్రబాబు సామెత
నూతన ఇసుక పాలసీపై 2019 సెప్టెంబర్ 4న జగన్ ప్రభుత్వం జీవో 70, 70 జారీ చేసింది. దాని ప్రకారం టెండర్లు నిర్వహించి ఇసుక విక్రయాలకు ఒక విధానాన్ని తీసుకొచ్చారు.
తల్లికి వందనం విధివిధానాలు ఖరారు..
ఏపీలో విరివిగా ఉన్న ఆ చెట్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది?
గత ఐదేళ్లలో వైసీపీ సర్కార్ విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు.