Home » Andhra Premier League
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్ 4 శుక్రవారం నుంచి విశాఖ వేదికగా ప్రారంభం కానుంది.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) నాలుగో సీజన్ ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
గడిచిన మూడూ సీజన్ల కంటే ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగా ఏపీఎల్ను నిర్వహించబోతున్నామని
కింగ్స్తో పోరులో టైటాన్స్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. కింగ్స్ బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ మైదానం నలువైపులా బౌండరీలతో విజృంభించారు.
విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో వైజాగ్ వారియర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరుపున అదరగొడుతున్నాడు ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి.
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఈవెంట్ ని హీరోయిన్ శ్రీలీల లాంచ్ చేయబోతుంది. శ్రీలీల నేడు వైజాగ్ వచ్చి ఈ ఈవెంట్ లో సందడి చేయబోతుంది.