Home » Andhra University
విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్లో కరోనా కలకలం కొనసాగుతోంది. రెండు రోజుల్లో 109 మంది కరోనా భారినపడడంతో.. మిగతా విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
Vishakapatnam South, Vishakapatnam, TDP : టీడీపీకి వరుసుగా షాక్ లు తగుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు చేజారిపోతున్నారు. కొంతమంది వైసీపీ గూటికి చేరుతున్నారు. ప్రధానంగా టీడీపీకి కంచుకోటగా విశాఖ ఉంది. ప్రస్తుతం దీనికి బీటలు పడుతున్నాయి. విశాఖ దక్
ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ రెడీగా ఉంది. పరిపాలనా రాజధానిగా ప్రతిపాదించిన ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారమే అడుగులు వేస్తోంది. పరిపాలనా రాజధానిగా విశాఖను చేసుకోవాలన్న ఆలోచనకు ముందే పూర్తిస్థాయిలో కసరత్తు చేసింది. పరిపాల�
జనసేన లాంగ్ మార్చ్ సందర్భంగా విశాఖలోని మద్దిలపాలెం ఆంధ్రా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గేట్లను మూసివేయడంపై స్టూడెంట్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ రోజే ఎందుకు గేట్లను క్లోజ్ చేశారని మండిపడ్డార�
ఏయూలో ఉద్యోగాల పేరుతో ఒక మహిళ ఆమె కుమారుడు కలిసి నిరుద్యోగులకు టోకరా వేశారు. హైదరాబాద్ మణికొండ కేంద్రంగా జరిగిన ఈ మోసం ఆలస్యంగా వెలుగు చూసింది. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ వద్ద సంగీత దర్శకుడుగా పని చేస్తున్న కెమెరామెన్ రాజశేఖర్ �
ఆంధ్రా యూనివర్సిటీ PG ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్ (AUEET) నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ప్రవేశ పరీక్షల ఫలితాలు గురువారం (మే 16, 2019)న ఉదయం 11.30 గంటలకు వీసీ ఆచార్య జి.నాగేశ�
చారిత్రక ఆంధ్ర విశ్వవిద్యాలయం స్మార్ట్ దిశగా అడుగులు మొదలు పెట్టింది. ఇప్పటికే ఫీజు చెల్లింపుల నుంచి డీడీ వరకు అంతా ఆన్లైన్ చేసింది. తాజాగా సర్టిఫికెట్ల జారీలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకొస్తోంది. నకిలీల నివారణకు అరుదైన ఫీచర్స్తో ప్�
విశాఖ : సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఏపీలో పార్టీ పట్టు సాధించుకోవటానికి బీజేపీ యత్నాలు చేస్తోంది. దీనికి ఏపీలోని విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. మార్చి1న మోడీ సభను బీజేపీ నేతలు విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ ఆవరణల