Home » Andhra YSRCP Leadrs
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల విషయంలో కొందరు మాయమాటలు చెబుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వారికి విశాఖ గర్జన ఓ కను విప్పు అని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు బాగుపడితే చూడలేరా? అని నిలదీశారు. జనసేన అసలు రాజకీయ పార్టీయేనా? అని ప్ర�
ఏపీ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గోదావరి వరద అన్ని ప్రాంతాల్ని ముంచెత్తినా భద్రాచలం పట్టణాన్ని మాత్రం ముంచలేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను అంబటి ప్రస్తావిం�
ఏపీ సర్కారు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ దోచుకుంటోందని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ గ్యాంగ్ సభ్యులు ఏపీలోని కొండలను చెరువులుగా మార్చేశారని ఆయన అన్నారు. ఏపీలో 75 అడవులను నాశనం చేశారని ఆయన చెప్పారు. ఇలా చేస్తే భవిష్యత్తు తరాల�
విజయమ్మ హుందాగా గౌరవ అధ్యక్షురాలి బాధ్యతలనుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారని ఆయన అన్నారు, కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మెదడు పనిచేయక నోటికొచ్చినట్టు వైఎస్సార్ కుటుంబం సభ్యుల గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 8, 9న నిర్వహించే మూడో ప్లీనరీకి ఏర్పాటు పూర్తవుతున్నాయి. గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ప్లీనరీ నిర్వహించనున్నారు.
వైసీపీ నేత కొడాలి నానిపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర మండిపడ్డారు. కొడాలి నాని తాజాగా చేసిన వ్యాఖ్యలపై 10 టీవీతో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ఐదోసారి కూడా గెలుస్తానని కొడాలి నాని అంటున్నారని, ఆయనకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాల�
టీడీపీ నేతలపై ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రిగా మూడు సంవత్సరాల్లో తాను ఏమి చేశాననేదానిపై చర్చిద్దామని, ఎనీ టైమ్.. ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
జి.కొత్తపల్లి ఊరి చివర ఇంటి నుంచి గ్రామంలోకి వస్తుండగా గంజి ప్రసాద్ను ప్రత్యర్థులు అడ్డుకున్నారు. బైక్ నుంచి పడేసి దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కత్తులతో దాడికి పాల్పడడంతో తీవ్ర గాయాలయ్యాయి...