Home » andhrapradesh
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో నికాన్ నూతన ఎక్స్పీరియన్స్ జోన్ ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. వైవిధ్యమైన సంస్కృతి, వారసత్వంకు సుప్రసిద్ధి రాజమండ్రి. భారతదేశ వ్యాప్తంగా మా కార్యకలాపాలు విస్తరిస్తోన్న వేళ, భార�
స్థానిక సంస్థల కోటాలో విజయం సాధించిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
ఏలూరు భోగాపురం జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. భోగాపురం వద్ద గుర్తుతెలియని వాహనంను టాటా ఏసీ వెనక నుండి ఢీకొట్టింది
ఏపీలో నిత్యం కులం గురించి మాట్లాడేది పవన్ ఒక్కరే. కుల ప్రస్తావన లేకుండా పవన్ నోరు తెరవడం లేదు అంటూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని పవన్ కళ్యాణ్ను విమర్శించారు.
చాటింపుతో మొదలైన గంగమ్మ జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. బుధవారం బైరాగి వేషంలో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 9గంటలకు అగ్రికల్చర్ విభాగం ఎంసెట్ పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది.
విజయవాడ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది. విజయవాడ మార్గం వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక ప్రయా�
జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నారు. వీరితో పాటు మరికొందరు బీజేపీ పెద్దలతోనూ పవన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పవన్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కార
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలను బుధవారం తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం గోశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు.
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద గతేడాది అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి నిధులను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో కంప్యూటర్లో బటన్ నొక్కడం ద్వారా జగన్ నేరుగా 9.86లక్ష