Home » andhrapradesh
ఈరోజు తిరుపతి కావచ్చు, రేపు మరొక ప్రాంతం కావచ్చు. ప్రజల మధ్య సఖ్యత లేకుండా విబేధాలు ఉండేలా చేయడమే కుట్రదారుల పన్నాగం. ఈ తరుణంలో అన్ని కులాలవారూ, ముఖ్యంగా యువతరం అప్రమత్తంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ మేరకు జనసేన అధికారిక ట
TDP MLA's Protest: టీడీపీ ఎమ్మెల్యేల నిరసన.. జగన్ కళకళ, ప్రజలు విలవిల అంటూ ప్లకార్డులు ప్రదర్శన
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు రాత్రి 7.30 గంటలకు సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తారు. జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. నాలుగు స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీకి మొత్తం 49మంది పోటీ చేయగా, 2.45 లక్షల ఓట్లు (74%శాతం) పోలయ్యాయి. అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 12 మంది పోటీ చేయగా, 25 వేల ఓట్లు (91.9% శాతం) పోలయ్యాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్గా రిటైర్డ్ సుప్రింకోర్టు న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ఏపీ సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఆమోద ముద్ర వేశా
కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సహా పలువురు టీడీపీ నేతలకు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నాగలక్ష్మి బెయిల్ మంజూరు చేశారు. వైసీపీ కార్యాలయానికి భూముల కేటాయింపు అంశంపై టీడీపీ నేతలు ఆందోళన చేయగా వారిని పోలీసులు అరెస్టు చ�
కోడికత్తి కేసులో విజయవాడ ఎన్ఐఏ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితుడుగా ఉన్న సీఎం (అప్పటి ప్రతిపక్ష నేత)జగన ను ఎందుకు ప్రశ్నించలేదు? అంటూ ఎన్ఐఏ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అసలైన బాధితుడిని ప్రశ్నించకుండా మిగిలినివారిని ప్రశ�
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వైదొలగిన సోమేశ్ కుమార్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను కలిశారు. సోమేశ్ కుమార్ తో పాటు ఏపీ సీఎస్ జవహర్ కూడా ఉన్నారు. సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఏపీ సర్కార�