Home » Andrapradesh
వేటకు వెళ్తుండగా బోటులో పేలిన గ్యాస్ సిలిండర్..
పోలవరంపై ముగిసిన కీలక సమావేశం..
ఏపీ ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం జరుగుతోంది అంటూ ఏపీ ప్రభుత్వ ఆర్థిక సలహాదారు,సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ వెల్లడించారు.ఎవరికి పరిచయం లేని వ్యక్తిని ఆర్థిక వేత్తగా గుర్తించి వారి ద్వారా ప్రభుత్వంపై తప్పుడు సమాచారం ప్ర�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎస్ జె సూర్య కలయికలో వచ్చిన ఖుషీ మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలుసు. సినిమాలు పక్కన పెడితే వ్యక్తిగతంగా వీరిద్దరూ మంచి స్నేహితులు. పవన్ అంటే తనకి చాలా ఇష్టం అంటూ ఎస్ జె సూర్య చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చ�
ఆంధ్రప్రదేశ్ ఎంపీ మార్గాని భరత్.. ప్రజలకు రాజకీయ నాయకుడిగానే కాదు, సినిమా నటుడిగా కూడా సుపరిచితుడే. గతంలో ఈ లీడర్ 'ఓయ్ నిన్నే' అనే ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించాడు. కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘు రామ కృష్ణంరాజు, మార్గాని భరత్ సినీ జ�
కందుకూరులో అర్థరాత్రి పోలీసులు హైడ్రామా క్రియేట్ చేశారు. తొక్కిసలాట ఘటలో ఇద్దరిని అరెస్ట్ చేయగా వారికి తెల్లవారుజామునే న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
సినీ విమర్శలే కాకుండా రాజకీయ విమర్శలు కూడా చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రోడ్ ర్యాలీ షోలు, భహిరంగ సభలు గురించి వివాదం జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర
ఓ హోటల్ కు వెళ్లి ఇడ్లీ సాంబార్ తింటున్న కష్టమర్లు షాక్ అయ్యారు. ఇడ్లీ సాంబార్ లో బల్లి పడి ఉంది. అదే విషయాన్ని హోటల్ యాజమాన్యాన్ని నిలదీయగా ..చిన్న బల్లి పడితే ఏం కాదు తినేయమంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. దీంతో కష్టమర్లు మండిపడ్డారు.
యునెస్కో గర్తింపుకు ‘అడుగు’దూరంలో విశేషాల లేపాక్షి ఆలయం ఉంది.భారతదేశం నుంచి మూడు ప్రాంతాలకు తాత్కాలిక జాబితాలో చోటు దక్కగా అందులో ఏపి నుంచి లేపాక్షి ఆలయం స్ధానాన్ని దక్కించుకుంది.
తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు..స్వార్ధరాజకీయల కోసమే ఏపీని హడావిడిగా విభజించారని..అధికారంలో ఉన్న కాంగ్రెస్ విభజనప్రక్రియ వల్ల నేటికీ ఏపీ, తెలంగాణాలు నష్టపోతున్నాయన్నారు.