-
Home » animal lovers
animal lovers
'మాకు వివాదం వద్దు, పరిష్కారం కావాలి...' వీధికుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
August 14, 2025 / 01:19 PM ISTదేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్లో వీధి కుక్కలను తొలగించాలన్న ఆదేశంపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (supreme court) లో ఇవాళ విచారణ జరిగింది.
బాబోయ్.. వీడు మనిషేనా? ఈ వీడియోను చూస్తే మీకూ కోపమొస్తుంది..
June 16, 2024 / 09:45 AM ISTఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరౌత్ కొత్వాలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం..
Mumbai : ఆ ఇంటి 13 వ అంతస్తులో ఇండియన్ రాక్ పైథాన్ ప్రత్యక్షం.. ఉలిక్కిపడ్డ ముంబయి వాసులు
July 27, 2023 / 02:29 PM ISTఇండియన్ రాక్ పైథాన్.. దాదాపుగా 4 అడుగులు ఉంటుంది. ఎటు నుంచి వచ్చిందో ముంబయిలోని ఓ టవర్ 13 వ అంతస్తుకి చేరుకుంది. సిమెంట్ పేస్ట్లో చిక్కుకుని తీవ్ర అవస్థలు పడుతూ అక్కడి వారి…
Karimnagar Doctors : గాయపడిన పామును ఆపరేషన్ చేసి బతికించిన వైద్యులు
June 29, 2023 / 11:46 AM ISTకమాన్ చౌరస్తా సమీపంలో గాయాలతో బాధపడుతున్న పామును గమనించిన జంతు ప్రేమికులు పశు వైద్యశాలకు తీసుకెళ్లి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. పశు వైద్యులు వెంటనే స్పందించి పామును పరీక్షించారు. అత్యవసరంగా ఆపరేషన్ చేసి పామును…
A kind dog : ఈ డాగ్ను చూసి మెచ్చుకోకుండా ఉండలేరు.. పిల్లి కోసం ఏం చేసిందంటే?
April 28, 2023 / 03:29 PM ISTభిన్న జంతువుల మధ్య వైరం సహజమే. కానీ కొన్ని స్నేహంతో మెలుగుతాయి. ఓ పిల్లి కోసం డాగ్ పాలు రెడీ చేసి ఇవ్వడం చూసేవాళ్లకు భలే అనిపిస్తోంది.
Bear : ఓ వ్యక్తిని ముప్పుతిప్పలు పెట్టిన ఎలుగుబంటి.. చివరికి
April 13, 2023 / 04:31 PM ISTఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎలుగుబంటి వెంబడించింది అనుకోండి. బతుకు జీవుడా అని పరుగులు పెట్టేస్తాం. సమయానికి ఎక్కడానికి అనువైన చెట్టు దొరికితే ప్రాణాలు దక్కుతాయి. లేదంటే అంతే. ఓ వ్యక్తిని వెంబడించిన ఎలుగుబంటి ముప్పు తిప్పలు…
A man feeds water to a cobra : కోబ్రా దాహం తీర్చడానికి ప్రాణాలకు తెగించాడు..
March 31, 2023 / 12:37 PM ISTఎండాకాలంలో ఎండవేడిని మనుషులే కాదు మూగజీవాలు కూడా తట్టుకోలేవు. అడవుల్లో ఉండే క్రూర జంతువులు, విష సర్పాలు సైతం బయటకు వస్తుంటాయి. అలా ఎండను తట్టుకోలేక ఎటునుంచి వచ్చిందో ఏమో.. కోబ్రా ఒకటి జనావాసాల్లోకి…
Dogs Poisoned : ఏపీలో దారుణం.. 300 కుక్కలకు విషమిచ్చి చంపేశారు
July 31, 2021 / 05:00 PM ISTపశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. మూగజీవాల పట్ల అధికారులు నిర్ధయగా వ్యవహరించారు. ఎలాంటి కనికరం చూపకుండా విషపు ఇంజక్షన్లతో చంపేశారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 300 మూగజీవాలను