Home » Annadata Sukhibhava
పీఎం కిసాన్ స్కీమ్ లో అన్నదాతలకు పెట్టుబడి సాయంగా ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేలు ఇస్తోంది కేంద్రం.
గత ప్రభుత్వం నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్ట్ కు అదనంగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఎం చంద్రబాబు వాపోయారు.
ఏపీ ప్రభుత్వం పసుపు కుంకుమ పధకం కింద సోమవారం మహిళలకు 3 వ చెక్కు బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది.
ప్రకాశం : మరోసారి సీఎం పదవి దక్కించుకోవాలని పట్టదలగా ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హామీల వర్షం కురిపిస్తున్నారు. నిరుద్యోగ యువతకు వరం ప్రకటించారు. మరోసారి టీడీపీని గె
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కుట్ర రాజకీయాలకు చంద్రబాబు పేటెంట్ అని మండిపడ్డారు. ఎవరో ఒకరితో
విజయవాడ : ఏపీ కేబినెట్ భేటీ జరుగనుంది. త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇదే చివరి మంత్రివర్గ సమావేశం. ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం ఉదయం జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అలాగే అమరావతిలో నిర్వహించనున్న ధర్మపోరాట దీ�