Home » ANNOUNCE
రాజస్థాన్ పరిస్థితి విచిత్రంగా ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనుభవం తక్కువే అయినప్పటికీ రాష్ట్రంలో బలమైన నేతగా మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఉన్నారు
ఆచార్య మనీష్ లాంటి వారు చేసే ప్రకటనలు సమాజంలో వైషమ్యాలు పెంచేవే కాకుండా, ప్రభుత్వ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయేలా చెడు సంకేతాలు ఇస్తాయనే విమర్శలు బలంగా ఉన్నాయి.
పెన్షన్ స్కీమ్తో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా దాదాపు 240 కోట్ల రూపాయలను భరిస్తుందని సీఎం చెప్పారు. డేటా ప్రకారం, రాష్ట్రంలో 65,000 మంది అవివాహిత పురుషులు, మహిళలు ఉన్నారు. ఇక నిర్దిష్ట వయస్సుగల వితంతువులు/భార్య చనిపోయిన మగవారు 5,687 మంది ఉన్నారు. వీరికి �
ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించనుంది. సోమవారం తొమ్మిది మంది అభ్యర్థుల ఎంపికను సీఎం జగన్ ఫైనల్ చేయనున్నారు. ఇప్పటికే ఇద్దరు పేర్లు ఖరారు అయ్యాయి. జయమంగళ వెంటకరమణ, కుడుపూడి సూర్యనారాయణ పేర్లు ఖరారు అయ్యాయి.
తెలంగాణలో రెండు, ఏపీలో మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణకు సంబంధించి ఒక టీచర్ల ఎమ్మెల్సీ స్థానం (ఉమ్మడి మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్), ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి (హైదరాబాద్) ఎన్నికలు జరుగుతాయి.
ఏపీ అప్పుల చిట్టాను కేంద్ర ప్రభుత్వం మరోసారి బయటపెట్టింది. ఏపీని అప్పుల ఆంధ్రాగా మారుస్తున్నారని ఏపీ ప్రతీ సంవత్సరం సుమారు రే.45 కోట్ల వేల అప్పులు చేస్తోందని వెల్లడించింది కేంద్ర ఆర్థిక శాఖ. 2019తో పోలిస్తే ఈ అప్పులు భారీ స్థాయిలో ఉన్నాయని తెల�
భారతీయులకు అమెరికా గుడ్ న్యూస్ తెలిపింది. హెచ్అండ్ఎల్ క్యాటగిరీ వీసాల జారీని వేగవంతం చేసింది. వీసా నిరీక్షణ సమయాన్ని కూడా తగ్గించనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. హెచ్అండ్ఎల్ క్యాటగిరీ ఉద్యోగులు, వారి కుటుంబాల కోసం లక్ష వీసా స్లాట్లను వ�
ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ కు సౌదీ అరేబియా ఆర్థిక సహాయం ప్రకటించింది. ఉక్రెయిన్కు సౌదీ అరేబియా 400 మిలియన్ల డాలర్ల మానవతా సహాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు సౌదీ రాష్ట్ర వార్తా సంస్థ (ఎస్పీఏ) తెలిపింది.
మహిళా ఉద్యోగులకు రాజస్థాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. మహిళా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అకవాశాన్ని కల్పించింది. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్ధల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వెసుల
పార్టీ ప్రకటన చేసినప్పటి నుంచి ఎప్పుడు పెడతారు? పార్టీ పేరేంటనే విషయాలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. కాగా, ఈ విషయాలపై స్వయంగా ఆయనే క్లారిటీ ఇచ్చారు. మరో పది రోజుల్లో పార్టీని ప్రకటిస్తానని తెలిపారు. ఆదివారం జమ్మూ కశ్మీర్లోని బారాముల్లాలో �