ANNOUNCE

    Corona for Revanth : కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా

    March 23, 2021 / 04:17 PM IST

    కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్ ద్వారా రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

    Telangana PRC : మా మంచి సీఎం, పీఆర్సీ ప్రకటనపై తెలంగాణ ఉద్యోగుల సంబరాలు

    March 22, 2021 / 01:37 PM IST

    సీఎం కేసీఆర్‌ ప్రకటనతో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

    EPF వడ్డీ రేటులో కోత ?

    February 17, 2021 / 08:59 AM IST

    EPFO : ఉద్యోగుల భవిష్య నిధి (EPF) డిపాజిట్లపై వడ్డీని మార్చి 04వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. ఈ దఫా వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. సంస్థకు చెందిన కేంద్ర ధర్మకర్తల బోర్డు శ్రీనగర్ లో సమావేశం కానుంది. కేంద్ర ధర్మకర్తల బోర్డుకు క

    షర్మిల కొత్త పార్టీ.. వైఎస్ఆర్ తెలంగాణ

    February 9, 2021 / 01:28 PM IST

    Sharmila’s new party .. YSR Telangana : వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరును ప్రాథమికంగా ఖరారు చేశారు. త్వరలో ఎన్నికల కమిషన్ కు షర్మిల టీమ్ దరఖాస్తు చేయనుంది. పార్టీ పేరును త్వరలో ఈసీకి దరఖాస్తు చ�

    విశాఖ ఉక్కును కాపాడుకుంటాం

    February 5, 2021 / 07:57 PM IST

    Visakhapatnam steel plant : విశాఖ ఉక్కు ప్లాంట్ ను కాపాడుకుంటామని జనసేన ప్రకటించింది. ప్రజల విజ్ఞాపనను కేంద్రానికి తెలియజేస్తామని పేర్కొంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ బాధాకరమన్న జనసేన.. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం 32మంది ప్రాణత్యాగం

    మే-4 నుంచి సీబీఎస్ఈ 10,12తరగతుల ఎగ్జామ్స్

    February 2, 2021 / 05:50 PM IST

    CBSE విద్యార్థులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న సీబీఎస్​ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్​ ని ఇవాళ కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్ విడుదల చేశారు. పరీక్షలు మే 4న ప్రారంభం కానున్నాయి. జూన్-7న 10వ తరగతి పరీక్షలు ముగియనున్నాయి. జూన్-11న 12వ

    అవార్డుల బాలు..

    January 26, 2021 / 10:46 AM IST

    Padma Vibhushan for SP Bala Subramaniam : తెలుగు ప్రజలకే కాదు.. ఎస్పీ బాలు అంటే యావత్‌ దేశం మొత్తం సుపరిచితమే. తన గాన మాధుర్యంతో సినీ పరిశ్రమను ఏలిన ఈ దిగ్గజ సంగీతకారుడికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని కట్టబెట్టింది. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన ప

    పద్మ అవార్డు గ్రహీతలు వీరే

    January 26, 2021 / 08:37 AM IST

    prestigious Padma Awards : దేశంలోనే అత్యున్నత పురస్కారాలిచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రతిష్మాత్మకమైన పద్మ అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం,.. రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా.. పలువురు ప్రముఖులను అవార్డులతో సత్కరించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ట�

    కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యేదాకా ఎన్నికలు వాయిదా వేయాలి

    January 21, 2021 / 05:53 PM IST

    The AP Government Employees Union : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ఉద్యోగుల్లో కరోనా భయం ఉందని, ఆ భయాందోళనతో చాలామంది సెలవులో ఉన్నారని తెలిపింది. ఉద్యోగులను ఒత్

    బీఆర్ఎస్ అమలుపై స్టే కొనసాగింపు

    January 20, 2021 / 04:49 PM IST

    stay on BRS will continue as usual : LRS, BRSపై సుప్రీంకోర్టు తుది ఆదేశాల తర్వాత విచారణ జరుపుతామని తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. BRSపై స్టే యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది. LRS, BRSపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి నిర్ణయాలు త�

10TV Telugu News