Home » ANNOUNCE
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్ ద్వారా రేవంత్ రెడ్డి ప్రకటించారు.
సీఎం కేసీఆర్ ప్రకటనతో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
EPFO : ఉద్యోగుల భవిష్య నిధి (EPF) డిపాజిట్లపై వడ్డీని మార్చి 04వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. ఈ దఫా వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. సంస్థకు చెందిన కేంద్ర ధర్మకర్తల బోర్డు శ్రీనగర్ లో సమావేశం కానుంది. కేంద్ర ధర్మకర్తల బోర్డుకు క
Sharmila’s new party .. YSR Telangana : వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరును ప్రాథమికంగా ఖరారు చేశారు. త్వరలో ఎన్నికల కమిషన్ కు షర్మిల టీమ్ దరఖాస్తు చేయనుంది. పార్టీ పేరును త్వరలో ఈసీకి దరఖాస్తు చ�
Visakhapatnam steel plant : విశాఖ ఉక్కు ప్లాంట్ ను కాపాడుకుంటామని జనసేన ప్రకటించింది. ప్రజల విజ్ఞాపనను కేంద్రానికి తెలియజేస్తామని పేర్కొంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ బాధాకరమన్న జనసేన.. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం 32మంది ప్రాణత్యాగం
CBSE విద్యార్థులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్ ని ఇవాళ కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ విడుదల చేశారు. పరీక్షలు మే 4న ప్రారంభం కానున్నాయి. జూన్-7న 10వ తరగతి పరీక్షలు ముగియనున్నాయి. జూన్-11న 12వ
Padma Vibhushan for SP Bala Subramaniam : తెలుగు ప్రజలకే కాదు.. ఎస్పీ బాలు అంటే యావత్ దేశం మొత్తం సుపరిచితమే. తన గాన మాధుర్యంతో సినీ పరిశ్రమను ఏలిన ఈ దిగ్గజ సంగీతకారుడికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని కట్టబెట్టింది. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన ప
prestigious Padma Awards : దేశంలోనే అత్యున్నత పురస్కారాలిచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రతిష్మాత్మకమైన పద్మ అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం,.. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా.. పలువురు ప్రముఖులను అవార్డులతో సత్కరించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ట�
The AP Government Employees Union : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ఉద్యోగుల్లో కరోనా భయం ఉందని, ఆ భయాందోళనతో చాలామంది సెలవులో ఉన్నారని తెలిపింది. ఉద్యోగులను ఒత్
stay on BRS will continue as usual : LRS, BRSపై సుప్రీంకోర్టు తుది ఆదేశాల తర్వాత విచారణ జరుపుతామని తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. BRSపై స్టే యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది. LRS, BRSపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి నిర్ణయాలు త�