Home » ANNOUNCE
#IndependenceDay speech: కోర్టుల్లో పేరుకుపోయిన కేసుల్లో సుమారు లక్ష కేసుల వరకు ఉపసంహరించుకోనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ప్రకటించారు. సోమవారం స్వాతంత్ర వేడుకల్లో భాగంగా జెండా ఎగరవేసిన అనంతరం అస్సాం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ �
నిజానికి జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు తాను రెడీ అని కేసీఆర్ ప్రకటించి ఇప్పటికే చాలా కాలమైంది. ఇప్పుడా ప్రకటకకు తగ్గట్టుగా గులాబీ బాస్ అడుగులు వేస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం, రాష్ట్రపతి ఎన్నికలు, శాసనసభ వర్షాకాల
స్వామ్, ఫేక్ అకౌంట్ల విషయంలో వివరాలు పెండింగ్ లో ఉన్నాయని.. అందుకే ఆ డీల్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. మస్క్ ప్రకటనతో ప్రీమార్కెట్ ట్రేడింగ్ లో ట్విట్టర్ షేర్లు 20 శాతం పడిపోయాయి.
న్యూయార్క్ మెట్రో సబ్ వే లో కాల్పులు జరిపిన వ్యక్తి ఆచూకీ చెబితే 50 వేల డాలర్ల రివార్డు ఇస్తామని పోలీసులు అధికారులు ప్రకటించారు.
రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకున్నవారికి నగదు బహుమతి ఇస్తాం అంటూ సీఎం స్టాలిన్ కొత్త పథకం ప్రకటించారు.
మెట్రో సువర్ణ ఆఫర్-2021 విజేతలను హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. ప్రయాణికుల టికెట్ల నుంచి లక్కీ డ్రా తీసి.. మెట్రో బహుమతులు ఇస్తోంది.
పంజాబ్ లో పాగా వేయడమే లక్ష్యంగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీలు వర్షం కురిపించారు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో రెండో వాగ్ధానాన్ని ప్రకటించారు.
ఓ వివాదాస్పద విచిత్ర స్వామి నిత్యానందస్వామి మరోసారి వార్తల్లోకెక్కారు. మధురైలోని శైవమఠానికి 293వ పీఠాధిపతిని నేనే నంటు ప్రకటించుకోవటం వివాదంగా మారింది
గుంటూరు జిల్లా లంకెవానిదిబ్బలో ఒడిశా కూలీల మృతి ఘటనపై సీఎం జగన్ స్పందించారు. మృతి చెందిన కూలీల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్, వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అవార్డు గ్రహీతల పేర్లను అవార్డుల స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, ప్రభుత్వ సలహాదారు జివిడి కృష్ణ మోహన్ సెక్రటేరియేట్ లో ప్రకటించించారు.